విద్యారణ్యుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
కొంత మేర సవరణలు చేశాను
పంక్తి 4:
 
[[బొమ్మ:Vidyaranyudu.JPG|thumb|right|విద్యారణ్యుడు ]]
'''విద్యారణ్యుడు''' లేదా '''మాధవాచార్యుడు''' [[శృంగేరి]] శారదా మఠానికి 12 వ12వ పీఠాధిపతి. [[ఆది శంకారాచార్య|శంకరాచార్యుల]] తరువాత ఐదు శతాబ్ధాలకు (1380-1386) శారదా పీఠాన్ని అధిరోహించాడు. ప్రజలలొప్రజలలో అధ్యాత్మిక భావాలు పెంపొందిచడానికి అవతరించిన మూర్తిగా విద్యారణ్యుడిని భావిస్తారు.
 
==సన్యాసం స్వీకరణ==
విద్యారణ్యుడు సన్యాస స్వీకారానికి ముందు పేరు మాధవ. ఈ మధవమాధవ ఇప్పటి [[వరంగల్లు]](ఏలశిలా నగరం) ఇద్దరు పేద బ్రాహ్మణ బ్రహ్మచారులలొబ్రహ్మచారులలో ఒకడు. విరిలొవీరిలో చిన్నవాడు జ్ఞానార్జన కొసంకోసం దేశాటన జరుపుతుజరుపుతూ శృంగేరి చేరుకొంటాడు. అప్పటి శృంగేరి పీఠాధిపతి అయిన [[విద్యాశంకర తీర్థ]] స్వామి ఆ బాలకుడిలొబాలకునిలో ఉండే అధ్యాత్మిక భావానికి ముచ్చట చెందిన్చెంది, వానిలొవానిలో ఉన్న ప్రత్భనుప్రతిభను గుర్త్రించిగుర్తించి వాడికి సన్యాసం ఇస్తాడు. సన్యసంసన్యాసం ఇచ్చాక ఆ యన పేరుఆయన నిపేరుని [[భారతి కృష్ణ తీర్థ]] స్వామి గా మరుస్తారు. ఇది ఇలఇలా ఉండగా తన తమ్ముడుతమ్ముని వెదుకుంటువెదుక్కుంటూ మాధవ శృంగేరి చేరుతాడు. తన తమ్ముడు సన్యాసం తీసుకోవడం, భార్తైభారతి కృష్ణ తిర్థ గాతీర్థగా మారడం తెలుసుకొంటాడు, తానుతానూ సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకంటాడునిర్ణయించుకుంటాడు. అప్పుడు తన తమ్ముడైన భారతితీర్థ తన గురువైన అప్పటి పీఠాధిపతి అయిన విద్యాశంకరస్వామిని ఒప్పించి మాదహవకుమాధవకు సన్యాసం ఇప్పిస్తాడు. విద్యాశంకర స్వామి మాధవమాధవకు కుసన్యాసం విద్యారణ్యాఇచ్చి విద్యారణ్య అని సన్యాసం ఇచ్చి నామకరణ చేస్తారు. విద్యారణ్య అంటే అరణ్యం వంటి జ్ఞనంజ్ఞానం కలవాడు అని అర్థం.
 
వయస్సులొవయస్సులో చిన్నవాడైనప్పటికిచిన్నవాడైనప్పటికీ సన్యాసం ముందు స్వీకరించడం వల్లస్వీకరించడంవల్ల భారతి కృష్ణ తీర్థ ముందు పీఠాధిపత్యం చేసి ఆయన తరువాత సన్యాసం తిసుకొన్నతీసుకొన్న విద్యారణ్యుడు శృంగేరి శారదా పిఠాన్నిపీఠాన్ని అభిరోహిస్తాడుఅధిరోహిస్తాడు.
 
==దేశాటన==
సన్యాసం తీసుకొన్నాక కాశికి[[కాశి]]కి తీర్థ యాత్రకుతీర్థయాత్రకు వెళ్ళుతారు,. అక్కడ నుండి [[వ్యాసుడు|వేదవ్యాసుల]] మార్గదర్శకత్వములొమార్గదర్శకత్వములో బదరికాశ్రమానికి వెళ్ళి అక్కడ శ్రీ విద్య గ్రహిస్తారు. ఉత్తర భారత యాత్ర పూర్తి చేసాక తిరిగి దక్షిణ భారత దేశానికి వచ్చి [[హంపి]] వద్ద ఉన్న మతంగమాతంగ పర్వతం వద్ద యౌగయోగ నిష్ఠలొనిష్ఠలో కొంకొంత సమయం గడిపారు. అలా సమయం గడుపుతున్న సమ్యయము లొసమయములో ఒక రోజు బ్భారద్వజసభరద్వాజస [[గోత్రం|గోత్రికుడైన]] మయన కుమారులు మాధవ , శయన విద్యారణ్యుడి దర్శనం చేసుకొంటారు. అప్పుడు విద్యారణ్య్డు తానువిద్యారణ్యుడు అసంపూర్తిగా వదిలి పెట్టిన వేదభాష్యాలను పూర్తి చేయమని చెబుతారు. ఆ వేదభాష్యాలకు వారి పేర్లు పెట్టమని చెబుతాడు. అవి శయనీయం, మాధవీయం అని ప్రాచుర్యం లొకిప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆ తరువాత కాలం లొకాలంలో వీరు [[హరిహరరాయలు]] , [[బుక్క రాయలు]] ఆస్థానం లొఆస్థానంలో మంత్రులుగా పనిచేశారు.
 
==విజయ నగర సామ్రాజ్య స్థాపన==
అప్పటి డిల్లీ[[ఢిల్లీ]] సుల్తాను [[దక్షిణ భారత దేశంభారతదేశం]] పై యుద్ధం చేసి [[హరిహర రాయలు]] బుక్కరాయలు బందీచేసి, ఖైదుగా డిల్లీ తీసుకెళ్ళుతాడు. బుక్కరాయలు హరిహర రాయలని [[ఇస్లాం]] మతం తీసుకోవాలని బలవంత పెడుతాడు, కాని వార్వారు ససేమిరా అని నిరాకరించడముతొనిరాకరించడముతో డిల్లీఢిల్లీ సుల్తాను వారిరిరువురి విక్రమ ప్రరాక్రమాల చూసి వారిద్దరిని దక్షిణ భారత దేశం లొ దండయాత్రలు నిరోధించడానికి సేనాధిపతుల గా చేసి పంపుతాడు. వారిరివురు ఇదే అవకాశంగా తీసుకొని తమకు తాము స్వాతంత్రం ప్రకటించుకొని తమకు స్వప్నములొ వచ్చిన మార్గదర్శకత్వం ప్రకారం మతంగ పర్వతం మీద తపస్సు చేసుకొంటున్న విద్యారణ్యుడు వద్దకు వెళ్ళి తమ గురించి చెబుతారు.విద్యారణ్యుడు మతంగ పర్వతం పైన తపస్సు చేసుకొంటున్న సమయం లొ హరిహర రాయలు, బుక్క రాయలు స్వామి దర్శనాంకి వస్తారు. విద్యారణ్యుడు వారిద్దరిని అశీర్వదీంఛి తుంగ[[తుంగభద్ర భద్ర నదికినది]]కి కుడుకుడి వైపు సామ్రాజ్యస్థాపన చెయ్యమని సూచిస్తాడు. ఆ తరువాతా వారు సామ్రాజ్యాన్ని తుంగ భద్రా నదికి ఎడమ వైపువు కూడా విస్తరిస్తారు. రాజ్యం ఎడమ వైపువు విస్తరణ జరిగినప్పుడు విద్యారణ్యుడు గౌరవార్థంగా రాజధానిని విద్యానగర అని పేరు పెడతారు. విద్యారణ్యుడు వారికి హంపి నగరం రూపానికి శ్రీచక్రము అధారం గా ప్రణాళిక చేస్తాడు. నగర మధ్యం లొమధ్యంలో విరుపాక్ష దేవాలయము, కోట కుకోటకు 9 గుమ్మలతొగుమ్మాలతో నగరాన్ని నిర్మిస్తాడు. ఆ సామ్రాజ్యానికి రాజధాని పేరు క్రమంగా విజయనగరం గావిజయనగరంగా మారుతుంది( విజయాన్ని ప్రసాదించే నగరం కాబట్టి) . క్రీ.శ.1336 రాగి ఫలకం అధారంగా "విద్యారణ్యుడి ఆధ్వర్యములొఆధ్వర్యములో హరిహర రాయలు సింహాసనం అధిషించాడు" విద్యారణుడు హరిహరౌడుకి ఆత్మ విద్య బోధించి "శ్రీమరాజాదిరాజ పరమేశ్వర అపరిమిత ప్రతాపవీర నరపతి అనే బిరుదాన్ని ఇచ్చాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు శృంగేరి శంకర మఠం పీఠాధిపతి బిరుదులలొ "కర్ణాటక సింహాసన ప్రతిష్ఠపనాచార్య" గా చెబుతారు.
 
==జగద్గురుల గొప్పతనం==
విజయ నగర సామ్రాజ్య ప్రతిష్ఠాపన జరిగిన తరువాత విద్యారణ్యుడు తీర్థయాత్రలకు కాశి వెళ్ళాడు. అదే సమయంలొ విద్యాశంకర దేవాలయం నిర్మాణం లొ ఉంది. ఆలయం నిర్మాణం పూర్తి అయ్యేసరికి విద్యా తీర్థ స్వామి లంభిక యోగ సమాధి లొ వెళ్ళి స్మారకంగా లింగం గా చేరిపోతారు.
బుక్కరాయలు హరిహర రాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తు ఒక అజేయులుగా ఒక విజయం తరువాత మరో విజయాన్ని పొందుతారు. 1346 సంవత్సరములొ భారతీ కృష్ణ తీర్థ స్వామి దర్శనం చేసుకొనిఉ కొంత భూమి ని దానం గా ఇస్తారు.
విద్యారణ్యుడు కాశీ లొ ఉన్న ఇక్కడ శృంగేరిలొని విషయాలు అన్ని భారతీ తీర్థ ఆజ్ఞ తో శ్రీముఖం గా పంపిస్తారు. విద్యారణ్యుడు తన యాత్ర త్వరగా ముగించుకొని శృంగేరి వస్తు హంపి లొ బస చేస్తారు. అప్పూదు బుక్క రాయలు విద్యారణ్యుడి తో పాటు ఉండి అక్కడ విద్యారణ్యుడి కోసం విరూపాక్ష దేవాలయానికి ప్రక్కన మఠాన్ని ఏర్పాటు చేస్తాడు. భారతీతీర్థులు విదేహ ముక్తి పొందిన తరువాత విద్యారణ్యుడు శారదా మఠం పీథం అధిరోహించి నిర్వహణా బాధ్యతలు చేబడతాడు.
 
==విద్యారణ్యుడి గురించి==
మఠాంకి పీఠాదిపతిగా 6 సంవత్సరాలు 1380-1386 వరకు ఉండి 1386 విదేహ ముక్తి పొందుతాడు. హరిహర రాయలు విద్యారణ్యుడి విదేహ ముక్తి విషయాన్ని తెలుసుకొని విద్యారణ్యపుర అనే పేరు ఒక అగ్రహారాన్ని శృంగేరి మఠానికి దానం ఇస్తాడు.
Line 24 ⟶ 28:
హరిహర రాయలు , బుక్క రాయలు విద్యారణ్యుడి గురించి రాగి ఫలకాలమీద చెప్పిన మాటలు
:విద్యారణ్యుడు [[బ్రహ్మ]]? కాని నాలుగు ముఖాలు కనిపించడం లేదే? [[విష్ణువు|విష్ణువా]] నాలుగు చేతులు కనిపించడం లేదే? [[శివుడు|శివుడా]] మూడొ నేత్రం కనిపించడం లేదే? ఈ ప్రశ్నలు మమ్మల్ని వేధించగా మేము తెలుసుకొన్నది '''విద్యారణ్యుడు''' ఒక భగవంతుడు పంపిన ఒక అద్వితీయమైన శక్తి ( శృంగేరి ఫలకం హరిహర రాయలు II మే 1386)
 
==మఠాలు==
భారతీ తీర్థులు ప్రారంభించిన మఠాలు విద్యారణ్యుడి ఆద్వర్యములొ చక్రవర్తుల దానములవల సిరులతో తులతూగాయా . దక్షిణ భారత దేశం నలుమూలల శృంగేరి శంకరంఅఠానికి అనుబంధంగా ఉప మఠాలుగా వెలశాయి. శృంగేరి కి 6 మైళ్ళ దూరం లొ ఉన్న హరిహర పురం లొ ఒక మఠం ప్రరంభించబడింది దానికి శ్రీరామచంద్ర సరస్వతి మెడటి పీఠాదిపతి. తిరుమట్టురు మఠం( తీర్థహళ్ళి తాలుక) తరువాత కూడాలి మఠం తర్వాతి కాలములొ శృంగేరి మఠం ఆద్వర్యం లొ ప్రారంభించబడ్డాయి. హరిహర ఈఈ శృంగపుర, విద్యారణ్యపుర ఆగ్రాహారలుగా ఇచ్చారు. రాకుమారుడు చినరాయలు(విరుపాక్ష ఈ తరువాత) సత్యతీథ ముణియూర్ మఠని
"https://te.wikipedia.org/wiki/విద్యారణ్యుడు" నుండి వెలికితీశారు