విద్యారణ్యుడు: కూర్పుల మధ్య తేడాలు

కొంత మేర సవరణలు చేశాను
లింకుల సవరణ
పంక్తి 4:
 
[[బొమ్మ:Vidyaranyudu.JPG|thumb|right|విద్యారణ్యుడు ]]
'''విద్యారణ్యుడు''' లేదా '''మాధవాచార్యుడు''' [[శృంగేరి]] శారదా మఠానికి 12వ పీఠాధిపతి. [[ఆది శంకారాచార్యశంకరాచార్యులు|శంకరాచార్యుల]] తరువాత ఐదు శతాబ్ధాలకు (1380-1386) శారదా పీఠాన్ని అధిరోహించాడు. [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్య]] స్థాపనకు మూల ప్రేరకునిగా ప్రసిద్ధి చెందాడు. ప్రజలలో అధ్యాత్మిక భావాలు పెంపొందిచడానికి అవతరించిన మూర్తిగా విద్యారణ్యుడిని భావిస్తారు.
 
==సన్యాసం స్వీకరణ==
పంక్తి 12:
 
==దేశాటన==
సన్యాసం తీసుకొన్నాక [[కాశి]]కి తీర్థయాత్రకు వెళ్ళుతారు. అక్కడ నుండి [[వ్యాసుడు|వేదవ్యాసుల]] మార్గదర్శకత్వములో బదరికాశ్రమానికి వెళ్ళి అక్కడ శ్రీ విద్య గ్రహిస్తారు. ఉత్తర భారత యాత్ర పూర్తి చేసాక తిరిగి దక్షిణ భారత దేశానికి వచ్చి [[హంపి]] వద్ద ఉన్న మాతంగ పర్వతం వద్ద యోగ నిష్ఠలో కొంత సమయం గడిపారు. అలా సమయం గడుపుతున్న సమయములో ఒక రోజు భరద్వాజస [[గోత్రం|గోత్రికుడైన]] మయన కుమారులు మాధవ , శయన విద్యారణ్యుడి దర్శనం చేసుకొంటారు. అప్పుడు విద్యారణ్యుడు అసంపూర్తిగా వదిలి పెట్టిన వేదభాష్యాలను పూర్తి చేయమని చెబుతారు. ఆ వేదభాష్యాలకు వారి పేర్లు పెట్టమని చెబుతాడు. అవి శయనీయం, మాధవీయం అని ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆ తరువాత కాలంలో వీరు [[మొదటి హరిహర రాయలు|హరిహరరాయలు]] , [[మొదటి బుక్క రాయలు|బుక్క రాయలు]] ఆస్థానంలో మంత్రులుగా పనిచేశారు.
 
==విజయ నగర సామ్రాజ్య స్థాపన==
అప్పటి [[ఢిల్లీ]] సుల్తాను [[దక్షిణ భారతదేశం]] పై యుద్ధం చేసి [[మొదటి హరిహర రాయలు|హరిహర రాయలు]] బుక్కరాయలు బందీచేసి, ఖైదుగా డిల్లీఢిల్లీ తీసుకెళ్ళుతాడు. బుక్కరాయలు హరిహర రాయలని [[ఇస్లాం]] మతం తీసుకోవాలని బలవంత పెడుతాడు, కాని వారు ససేమిరా అని నిరాకరించడముతో ఢిల్లీ సుల్తాను వారిరిరువురి విక్రమ ప్రరాక్రమాల చూసి వారిద్దరిని దక్షిణ భారత దేశం లొ దండయాత్రలు నిరోధించడానికి సేనాధిపతుల గా చేసి పంపుతాడు. వారిరివురు ఇదే అవకాశంగా తీసుకొని తమకు తాము స్వాతంత్రం ప్రకటించుకొని తమకు స్వప్నములొ వచ్చిన మార్గదర్శకత్వం ప్రకారం మతంగ పర్వతం మీద తపస్సు చేసుకొంటున్న విద్యారణ్యుడు వద్దకు వెళ్ళి తమ గురించి చెబుతారు.విద్యారణ్యుడు మతంగ పర్వతం పైన తపస్సు చేసుకొంటున్న సమయం లొ హరిహర రాయలు, బుక్క రాయలు స్వామి దర్శనాంకి వస్తారు. విద్యారణ్యుడు వారిద్దరిని అశీర్వదీంఛి [[తుంగభద్ర నది]]కి కుడి వైపు సామ్రాజ్యస్థాపన చెయ్యమని సూచిస్తాడు. ఆ తరువాతా వారు సామ్రాజ్యాన్ని తుంగ భద్రా నదికి ఎడమ వైపువు కూడా విస్తరిస్తారు. రాజ్యం ఎడమ వైపువు విస్తరణ జరిగినప్పుడు విద్యారణ్యుడు గౌరవార్థంగా రాజధానిని విద్యానగర అని పేరు పెడతారు. విద్యారణ్యుడు వారికి హంపి నగరం రూపానికి శ్రీచక్రము అధారం గా ప్రణాళిక చేస్తాడు. నగర మధ్యంలో విరుపాక్ష దేవాలయము, కోటకు 9 గుమ్మాలతో నగరాన్ని నిర్మిస్తాడు. ఆ సామ్రాజ్యానికి రాజధాని పేరు క్రమంగా విజయనగరంగా మారుతుంది(విజయాన్ని ప్రసాదించే నగరం కాబట్టి). క్రీ.శ.1336 రాగి ఫలకం అధారంగా "విద్యారణ్యుడి ఆధ్వర్యములో హరిహర రాయలు సింహాసనం అధిషించాడు" విద్యారణుడు హరిహరౌడుకి ఆత్మ విద్య బోధించి "శ్రీమరాజాదిరాజ పరమేశ్వర అపరిమిత ప్రతాపవీర నరపతి" అనే బిరుదాన్ని ఇచ్చాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు శృంగేరి శంకర మఠం పీఠాధిపతి బిరుదులలొబిరుదులలో "కర్ణాటక సింహాసన ప్రతిష్ఠపనాచార్య" గా చెబుతారు.
 
==జగద్గురుల గొప్పతనం==
విజయ నగర సామ్రాజ్య ప్రతిష్ఠాపన జరిగిన తరువాత విద్యారణ్యుడు తీర్థయాత్రలకు కాశి వెళ్ళాడు. అదే సమయంలొసమయంలో విద్యాశంకర దేవాలయం నిర్మాణం లొనిర్మాణంలో ఉంది. ఆలయం నిర్మాణం పూర్తి అయ్యేసరికి విద్యా తీర్థ స్వామి లంభిక యోగ సమాధి లొ వెళ్ళి స్మారకంగా లింగం గా చేరిపోతారు.
బుక్కరాయలు హరిహర రాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తు ఒక అజేయులుగా ఒక విజయం తరువాత మరో విజయాన్ని పొందుతారు. 1346 సంవత్సరములొ భారతీ కృష్ణ తీర్థ స్వామి దర్శనం చేసుకొనిఉ కొంత భూమి ని దానం గా ఇస్తారు.
విద్యారణ్యుడు కాశీ లొ ఉన్న ఇక్కడ శృంగేరిలొని విషయాలు అన్ని భారతీ తీర్థ ఆజ్ఞ తో శ్రీముఖం గా పంపిస్తారు. విద్యారణ్యుడు తన యాత్ర త్వరగా ముగించుకొని శృంగేరి వస్తు హంపి లొ బస చేస్తారు. అప్పూదు బుక్క రాయలు విద్యారణ్యుడి తో పాటు ఉండి అక్కడ విద్యారణ్యుడి కోసం విరూపాక్ష దేవాలయానికి ప్రక్కన మఠాన్ని ఏర్పాటు చేస్తాడు. భారతీతీర్థులు విదేహ ముక్తి పొందిన తరువాత విద్యారణ్యుడు శారదా మఠం పీథం అధిరోహించి నిర్వహణా బాధ్యతలు చేబడతాడు.
"https://te.wikipedia.org/wiki/విద్యారణ్యుడు" నుండి వెలికితీశారు