విద్యారణ్యుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
కొంత మేర సవరణలు చేశాను |
లింకుల సవరణ |
||
పంక్తి 4:
[[బొమ్మ:Vidyaranyudu.JPG|thumb|right|విద్యారణ్యుడు ]]
'''విద్యారణ్యుడు''' లేదా '''మాధవాచార్యుడు''' [[శృంగేరి]] శారదా మఠానికి 12వ పీఠాధిపతి. [[ఆది
==సన్యాసం స్వీకరణ==
పంక్తి 12:
==దేశాటన==
సన్యాసం తీసుకొన్నాక [[కాశి]]కి తీర్థయాత్రకు వెళ్ళుతారు. అక్కడ నుండి [[వ్యాసుడు|వేదవ్యాసుల]] మార్గదర్శకత్వములో బదరికాశ్రమానికి వెళ్ళి అక్కడ శ్రీ విద్య గ్రహిస్తారు. ఉత్తర భారత యాత్ర పూర్తి చేసాక తిరిగి దక్షిణ భారత దేశానికి వచ్చి [[హంపి]] వద్ద ఉన్న మాతంగ పర్వతం వద్ద యోగ నిష్ఠలో కొంత సమయం గడిపారు. అలా సమయం గడుపుతున్న సమయములో ఒక రోజు భరద్వాజస [[గోత్రం|గోత్రికుడైన]] మయన కుమారులు మాధవ , శయన విద్యారణ్యుడి దర్శనం చేసుకొంటారు. అప్పుడు విద్యారణ్యుడు అసంపూర్తిగా వదిలి పెట్టిన వేదభాష్యాలను పూర్తి చేయమని చెబుతారు. ఆ వేదభాష్యాలకు వారి పేర్లు పెట్టమని చెబుతాడు. అవి శయనీయం, మాధవీయం అని ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆ తరువాత కాలంలో వీరు [[మొదటి హరిహర రాయలు|హరిహరరాయలు]] , [[మొదటి బుక్క రాయలు|బుక్క రాయలు]] ఆస్థానంలో మంత్రులుగా పనిచేశారు.
==విజయ నగర సామ్రాజ్య స్థాపన==
అప్పటి [[ఢిల్లీ]] సుల్తాను [[దక్షిణ భారతదేశం]] పై యుద్ధం చేసి [[మొదటి హరిహర రాయలు|హరిహర రాయలు]] బుక్కరాయలు బందీచేసి, ఖైదుగా
==జగద్గురుల గొప్పతనం==
విజయ నగర సామ్రాజ్య ప్రతిష్ఠాపన జరిగిన తరువాత విద్యారణ్యుడు తీర్థయాత్రలకు కాశి వెళ్ళాడు. అదే
బుక్కరాయలు హరిహర రాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తు ఒక అజేయులుగా ఒక విజయం తరువాత మరో విజయాన్ని పొందుతారు. 1346 సంవత్సరములొ భారతీ కృష్ణ తీర్థ స్వామి దర్శనం చేసుకొనిఉ కొంత భూమి ని దానం గా ఇస్తారు.
విద్యారణ్యుడు కాశీ లొ ఉన్న ఇక్కడ శృంగేరిలొని విషయాలు అన్ని భారతీ తీర్థ ఆజ్ఞ తో శ్రీముఖం గా పంపిస్తారు. విద్యారణ్యుడు తన యాత్ర త్వరగా ముగించుకొని శృంగేరి వస్తు హంపి లొ బస చేస్తారు. అప్పూదు బుక్క రాయలు విద్యారణ్యుడి తో పాటు ఉండి అక్కడ విద్యారణ్యుడి కోసం విరూపాక్ష దేవాలయానికి ప్రక్కన మఠాన్ని ఏర్పాటు చేస్తాడు. భారతీతీర్థులు విదేహ ముక్తి పొందిన తరువాత విద్యారణ్యుడు శారదా మఠం పీథం అధిరోహించి నిర్వహణా బాధ్యతలు చేబడతాడు.
|