1948: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 27:
* [[జూలై 6]]: [[ఛాయరాజ్]] శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రముఖ కవి మరియు రచయిత. ఈయన "జనసాహితి" రాష్ట్ర అధ్యక్షుడుగా యున్నారు. (మ.2013)
* [[ఆగష్టు 3]]: [[వాణిశ్రీ]], తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ సినినటి.
* [[ఆగష్టు 4]]: [[శత్రుచర్ల విజయరామరాజు]], విజయనగరం జిల్లాలోని చినమేరంగి సంస్థానాదిపతి, పార్లమెంటుకు పార్వతీపురం లోక్సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు.
* [[అక్టోబరు 16]]: [[రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి]] ప్రముఖ రచయిత, విమర్శకులు. 2014 సంవవత్సరానికి వీరికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారము లభించింది.
* [[నవంబరు 9]]: [[గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్]] పేరొందిన సంగీత విద్వాంసులు
|