తిరుపతి లడ్డు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
==పోటు(లడ్డూ తయారీ శాల)==
1940 ప్రాంతంలో కళ్యాణోత్సవాలు మొదలయినపుడు మనం ఇపుడు చూసే లడ్డూ తయారి మొదలైంది. దీన్ని తయారుచేయడానికి ప్రత్యెక పద్దతి అంటూ ఒకటి ఉంది.లడ్డూ తయారు చేయడానికి వాడె సరుకుల మొత్తాన్ని దిట్టం అని పిలుస్తారు.ఈదిట్టం స్కేలును 1950లో మొదట రూపొందించగా భక్తులతాకిడిని బట్టి దీనిని 2001లో సవరించారు.ఇపుడు ఈ స్కేలు ప్రకారమే లడ్డూలను తయారు చేస్తున్నారు.
శ్రీవారి లడ్డూ తయారిలో వాడే దిట్టంలో వాడే సరుకులు -<br />
 
ఆవు నెయ్యి - 165 కిలోలు
శెనగపిండిఆవు నెయ్యి - 180165 కిలోలు<br />
 
చక్కెర - 400 కిలోలు
యాలుకలుశెనగపిండి - 4180 కిలోలు<br />
 
ఎండు ద్రాక్ష - 16 కిలోలు
కలకండచక్కెర - 8400 కిలోలు<br />
 
ముంతమామిడి పప్పు -30 కిలోలు
యాలుకలు - 4 కిలోలు<br />
 
ఎండు ద్రాక్ష - 16 కిలోలు<br />
 
చక్కెరకలకండ - 4008 కిలోలు <br />
 
ముంతమామిడి పప్పు -30 కిలోలు <br />
 
ఈ మిశ్రమంలో సుమారు 5,100 లడ్డూలు వరకూ తయారవుతాయి.శ్రీవారి ఆలయం ఆగ్నేయదిక్కులో ఉన్న వంటశాలలో సుమారు 15000 వరకూ లడ్డూలు తయారవుతాయి.తొలి రోఅజుల్లో లడ్డూలను కట్టెలపొయ్యి మీద తయారుచేసేవారు.అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని యంత్రాలను ప్రవేశపెట్టారు.
తిరుమలలో లడ్డూ తయారీ కోసం పోటు అనే వంటశాల కలదు. ఇక్కడ అత్యాధునికమైన వంట సామగ్రి సహాయంతో రోజూ లక్షల లడ్లు తయారీ జరుగుతున్నది.
"https://te.wikipedia.org/wiki/తిరుపతి_లడ్డు" నుండి వెలికితీశారు