2011: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 35:
* [[జూన్ 21]]: [[కొత్తపల్లి జయశంకర్]], తెలంగాణా సిద్ధాంతకర్త, తెలంగాణా పితామహుడు. (జ.1934)
* [[ఆగష్టు 3]]: [[వేగుంట మోహనప్రసాద్]], ప్రముఖ కవి, రచయిత. (జ.1942)
* [[ఆగష్టు 7]]: [[మాతంగి విజయరాజు]], రంగస్థల నటులు.
* [[సెప్టెంబరు 3]]: [[నండూరి రామమోహనరావు]], తెలుగు పాత్రికేయరంగ ప్రముఖులు, పాత్రికేయునిగానే కాక, రచయితగా కూడా ప్రసిద్ధులు. (జ.1927)
* [[సెప్టెంబరు 21]]: [[తుమ్మల వేణుగోపాలరావు]]. ప్రముఖ విద్యా, సాహితీ, సామాజిక వేత్త మరియు వామపక్ష భావజాలసానుభూతిపరుడు. (జ.1928)
"https://te.wikipedia.org/wiki/2011" నుండి వెలికితీశారు