ఆగష్టు 8: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
 
==జననాలు==
* [[1870]]: [[చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి]], తెలుగు, ఆంగ్లం, సంస్కృతం భాషలు అధ్యయనం చేశాడు.
* [[1921]]: [[వులిమిరి రామలింగస్వామి]], పాథాలజీ ప్రొఫెసర్ గా, డైరక్టర్ గా ఒక దశాబ్దం కాలం వ్యవహరించారు. డైరక్టర్ జనరల్ గా కూడా (1979-86) ఉన్నారు. (మ.2001)
* [[1929]]: [[పి.యశోదారెడ్డి]], కోఠీ మహిళా కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా, ఆ తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేసింది.
* [[1936]]: [[మోదుకూరి జాన్సన్]], సుప్రసిద్ధ నటులు, నాటక కర్త.
* [[1945]]: [[నంద్యాల వరదరాజులరెడ్డి]], ప్రొద్దుటూరు కు చెందిన మాజీ శాసనసభ సభ్యుడు.
* [[1946]]: [[కర్రెద్దుల కమల కుమారి]], పార్లమెంటు సభ్యురాలు, కేంద్ర ప్రభుత్వం లో ఉప మంత్రిగా పదవీబాధ్యతలను నిర్వహించింది.
* [[1950]]: [[పిల్లి సుభాష్ చంద్రబోస్]], కాంగ్రెస్ పార్టీ తరఫున మూడవసారి ఎమ్మెల్యే అయ్యాడు.
* [[1950]]: [[వై.ఎస్.వివేకానందరెడ్డి]],లోక్‌సభలకు కడప లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్ధిగా ఎన్నికయ్యారు.
* [[1960]]: [[సున్నం రాజయ్య]], కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)కు చెందిన ప్రముఖ రాజకీయనాయకుడు.
*[[1978]] -
 
==మరణాలు==
"https://te.wikipedia.org/wiki/ఆగష్టు_8" నుండి వెలికితీశారు