పసుమర్తి కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
}}
 
'''పసుమర్తి కృష్ణమూర్తి''' ([[నవంబరు 12]], [[1925]] - [[ఆగష్టు 8]], [[2004]]) ప్రముఖ తెలుగు సినిమా నృత్య దర్శకులు. మనసోల్లాసం, ఆహ్లాదం, ఆనందం, హాయీ కలిగిస్తూకనులపండువ కనిపించే కొన్ని నాట్యాలు తెర మీద చూస్తూవుంటే పసుమర్తి కృష్ణమూర్తిగారు గుర్తుకొస్తారు. ఆయన నృత్యాలను ఏ గందరగోళం లేకుందా, మనోహరంగా రూపొందించారు. ఆయన చిత్ర నృత్యాలలో అభినయం, ఆంగికం, ముఖభావాలూ అన్నీ ఎంతో ఆకర్సనీయంగా కనిపిస్తాయి. [[మల్లీశ్వరి]] (1951), [[పాతాళ భైరవి]] (1951) [[మిస్సమ్మ (1955 సినిమా)|మిస్సమ్మ]] (1955), [[మాయాబజార్]] (1957), [[శ్రీకృష్ణార్జున యుద్ధము]] (1963) వంటి సుప్రసిధ్ధ చిత్రాలలో మనం చూస్తున్న నృత్యాలకు రూపశిల్పి కృష్ణమూర్తిగారు.
 
==తొలి జీవితం==