చిలుకూరి నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''చిలుకూరి నారాయణరావు''' ([[ఆగష్టు 9]], [[1889]] - [[జూన్‌ 22]], [[1951]]) భాషావేత్త, చరిత్రకారుడు మరియు సంస్కృతాంధ్ర పండితుడు.
'''చిలుకూరి నారాయణరావు''' ([[1889]] - [[1951]]) భాషావేత్త, చరిత్రకారుడు మరియు సంస్కృతాంధ్ర పండితుడు. ఈయన [[విశాఖపట్నం జిల్లా]], [[పొందూరు]] సమీపంలోని [[ఆనందపురం]] లో 1889 ఆగస్టునెల తొమ్మిదో తేదీన జన్మించాడు. తండ్రి భీమాచారి. తల్లి లక్ష్మమ్మ. మాతృభాష [[కన్నడం]]. ఈయన శ్రీకాకుళం మునిసిపల్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసి, [[పర్లాకిమిడి]] మరియు [[విజయనగరం]] ల లోని [[మహారాజా కళాశాల]] లో చదివి పట్టభద్రులయ్యాడు. [[మద్రాసు విశ్వవిద్యాలయం]] నుండి తెలుగు మరియు కన్నడం భాషలలో ఎం.ఏ. పట్టా పొందాడు. పదకొండవ శతాబ్దం నాటి ఆంధ్ర భాష గురించి పరిశోధన చేసి [[డాక్టరేట్]] పట్టా పొందాడు. ఉత్తర సర్కారు జిల్లాలలో ఇంగ్లీషు బోధన విధానం ప్రచారం చేయటానికి [[జె.ఎ.యేట్స్]] తో కలిసి కొంతకాలం పాఠశాల పరీక్షకుడుగా పనిచేశాడు.తరువాత అనంతపురం దత్తమండల కళాశాల(తరువాత కాలంలో గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ)లో ఆంద్రోపన్యాసకుడిగా చాలాకాలం పనిచేశాడు. ఈయన [[ఆంధ్ర విశ్వకళా పరిషత్తు]] చే '[[కళాప్రపూర్ణ]]' బిరుదును, కాశీ సంస్కృత విద్యాపీఠంచే 'మహోపాధ్యాయ' బిరుదును పొందాడు. 'ఆంధ్ర బెర్నార్డ్ షా' అనే బిరుదుకూడ ఇతనికి వున్నది. ఇతడు [[1951]] [[జూన్‌ నెల 22]]న [[పుట్ట కురుపు]] వ్యాధి వలన [[చెన్నై]] లో పరమపదించాడు.
 
== జననం ==
'''చిలుకూరి నారాయణరావు''' ([[1889]] - [[1951]]) భాషావేత్త, చరిత్రకారుడు మరియు సంస్కృతాంధ్ర పండితుడు. ఈయన [[విశాఖపట్నం జిల్లా]], [[పొందూరు]] సమీపంలోని [[ఆనందపురం]] లో [[1889]], ఆగస్టునెల[[ఆగష్టు తొమ్మిదో9]] తేదీన జన్మించాడు. తండ్రి భీమాచారి. తల్లి లక్ష్మమ్మ. మాతృభాష [[కన్నడం]]. ఈయన శ్రీకాకుళం మునిసిపల్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసి, [[పర్లాకిమిడి]] మరియు [[విజయనగరం]] ల లోని [[మహారాజా కళాశాల]] లో చదివి పట్టభద్రులయ్యాడు. [[మద్రాసు విశ్వవిద్యాలయం]] నుండి తెలుగు మరియు కన్నడం భాషలలో ఎం.ఏ. పట్టా పొందాడు. పదకొండవ శతాబ్దం నాటి ఆంధ్ర భాష గురించి పరిశోధన చేసి [[డాక్టరేట్]] పట్టా పొందాడు. ఉత్తర సర్కారు జిల్లాలలో ఇంగ్లీషు బోధన విధానం ప్రచారం చేయటానికి [[జె.ఎ.యేట్స్]] తో కలిసి కొంతకాలం పాఠశాల పరీక్షకుడుగా పనిచేశాడు.తరువాత అనంతపురం దత్తమండల కళాశాల(తరువాత కాలంలో గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ)లో ఆంద్రోపన్యాసకుడిగా చాలాకాలం పనిచేశాడు. ఈయన [[ఆంధ్ర విశ్వకళా పరిషత్తు]] చే '[[కళాప్రపూర్ణ]]' బిరుదును, కాశీ సంస్కృత విద్యాపీఠంచే 'మహోపాధ్యాయ' బిరుదును పొందాడు. 'ఆంధ్ర బెర్నార్డ్ షా' అనే బిరుదుకూడ ఇతనికి వున్నది. ఇతడు [[1951]] [[జూన్‌ నెల 22]]న [[పుట్ట కురుపు]] వ్యాధి వలన [[చెన్నై]] లో పరమపదించాడు.
 
== మరణం ==
ఇతడు [[1951]], [[జూన్‌ 22]] న [[పుట్ట కురుపు]] వ్యాధి వలన [[చెన్నై]] లో పరమపదించాడు.
 
చిలుకూరి నారాయణరావు [[గిడుగు రామ్మూర్తి]] తో పాటు వ్యావహారిక భాషా ఉద్యమ ప్రచారానికి విశేష కృషి చేశాడు. 1933 లో జరిగిన అభినవాంధ్ర కవిపండిత మహాసభ, నారాయణరావు అధ్యక్షతన ఆధునిక వ్యవహారిక భాషనే బోధన భాషగా ఉపయోగించాలని తీర్మానించింది. ఆలంకారికులు, వైయాకరణుల మధ్యలో తెలుగు కవులు నలిగిపోయారని భావించాడు. అందుకే 1937లో వెలువరించిన ''ఆంధ్ర భాషా చరిత్ర''ని అప్పట్లోనే వాడుక భాషలో రాశాడు.