అచ్యుత దేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
S172142230149 (చర్చ | రచనలు) |
|||
పంక్తి 7:
==పట్టాభిషేకము==
ఈయన మూడుసార్లు పట్టాభిషేకము చేసుకున్నాడు<ref name=Jackson181>Jackson (2005), పేజీ.181</ref>.అచ్యుతరాయల పట్టాభిషేకాలను రాజనాథ డిండిమభట్టు వ్రాసిన ''అచ్యుతరాయాభ్యుదయము''లో వివరముగా వర్ణించాడు.
* మొదట
* తరువాత [[అక్టోబర్ 21]], [[1529]] (శక స.1452 విరోధి నామసంవత్సర కార్తీక బహుళ పంచమి)న [[శ్రీ కాళహస్తి]] నందు రెండవ పర్యాయము పట్టాభిషేకం జరుపుకున్నాడని కాళహస్తిలోని శాసనము వళ్ల తెలుస్తుంది.<ref>ఎన్.వెంకటరమణయ్య (1935), పేజీ.3</ref><ref>Annual Reports of Epigraphy, Madras. 157 of 1924</ref>
* తరువాత [[నవంబర్ 20]], [[1529]] న [[విజయనగర|విజయనగరంలో]] ముచ్చటగా మూడవసారి పట్టాభిషేకం జరుపుకున్నాడు.
==యుద్ధాలు==
|