దండు నారాయణరాజు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్య సమర యోధులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
| weight =
}}
'''దండు నారాయణరాజు''' ([[ఆగష్టు 15]], [[1889]] - [[జనవరి 30]], [[1944]]) ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధులు.
 
==బాల్యము, విద్య==
వీరు [[భీమవరం]] తాలూకా [[నేలపోగుల]] గ్రామంలో భగవాన్ రాజు దంపతులకు [[1889]], [[15 ఆగష్టు 1889]] తేదీన జన్మించారు. వీరు బి.ఎ., బి.ఎల్. చదివారు.
 
వీరు బి.ఎ., బి.ఎల్. చదివారు.
==స్వాతంత్ర్య సాధన లో==
* 1920 లో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు.
* ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొని 1930 సంవత్సరంలో జైలు శిక్ష అనుభవించారు.
* శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నందుకు 1932లో 7 నెలలు, వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు 1940లో 6 నెలలు కఠిన కారాగార శిక్ష అనుభవించారు.
 
* క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా 1942 లో తంజవారు జైల్లో ఉంటూ 1944లో అక్కడే గుండె జబ్బుతో మరణించారు.
 
==రాజకీయ జీవితం==
వీరు పశ్చిమ గోదావరి జిలా కాంగ్రెస్ నేతలలో ముఖ్యులు. జిల్లా రైతు సంఘం అధ్యక్షులుగా ఉన్నతమైన సేవ చేశారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా 4 సంవత్సరాలు పనిచేశారు. 1937 లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు.
 
== మరణం ==
* క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా 1942 లో తంజవారు జైల్లో ఉంటూ 1944లో అక్కడే గుండె జబ్బుతో మరణించారు.
==మూలాలు==
<references/>
"https://te.wikipedia.org/wiki/దండు_నారాయణరాజు" నుండి వెలికితీశారు