• * [[చార్లెస్ ఫిలిప్ బ్రౌన్]] సలహాలు ఉత్తరాల ద్వారా పొందిన [[ఏనుగుల వీరాస్వామయ్య ]] గారి [[కాశీ ]] యాత్రా చరిత్రను ఆయన మిత్రుడు కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళై గారు మొదటిసారిగా [[1838]] లో ముద్రించారు. ఈ గ్రంధం [[1869 ]] లో ద్వితీయ ముద్రణ పొందింది. ఈ గ్రంధం [[1941]] లో [[దిగవల్లి వేంకట శివరావు]] గారు అనేక వివరణలతో ప్రచురించారు. ఏషియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వారు బెజవాడలో తిరిగి ముద్రించారు.