కూచికాయలపూడి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 103:
ఈ ఆలయంలో ధ్వజస్థంభం శిధిలావస్థకు చేరడంతో, నూతన ధ్వజస్థ్సంభ ప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015,మే-28వతేదీ గురువారంనాడు ప్రారంభించినారు. ఆ రోజు రాత్రి, అంకురార్పణ, వాస్తుపూజ, వాస్తుహోమం, విష్వక్సేనపూజ నిర్వహించినారు. 29వ తేదీ శుక్రవారంనాడు ప్రత్యేకపూజలు నిర్వహించినారు. 31వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు ధ్వజస్థంభ ప్రతిష్ఠ నిర్వహించినారు. ఈ సందర్భంగా రత్నన్యాసం, యంత్రస్థాపన, పూర్ణాహుతి, పెద్ద ఎత్తున అన్నసమారాధన ఏర్పాటుచేసినారు. శనివారంనాడు రాత్రి ఏర్పాటుచేసిన సంగీతవిభావరి, ఆదివారం ఏర్పాటుచేసిన చిన్నారుల సంప్రదాయ కోలాటం అందరినీ ఆకట్టుకున్నవి. ఆలయంలో ధ్వజస్థంభ ప్రతిష్ఠను పురస్కరించుకొని, ఆదివారం రాత్రి, శ్రీ సీతారాముల దివ్య కళ్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో 20 మంది దంపతులు ఉభయదాతలుగా పాల్గొనడం విశేషం. [1]
===శ్రీ నాగేంద్రస్వామివారి ఆలయం===
ఈ ఆలయంలో, 2015,ఆగష్టు-
==గ్రామంలోని ప్రధాన పంటలు==
|