1908: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
* [[ఆగష్టు 5]]: [[చక్రపాణి]], ప్రఖ్యాతి పొందిన బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకులు, సినీ నిర్మాత మరియు దర్శకులు. (మ.1975)
* [[ఆగష్టు 24]]: [[రాజ్ గురు]], స్వాతంత్ర ఉద్యమ విప్లవకారుడు, [[భగత్ సింగ్]] సహచరుడు. (మ.1931)
* [[సెప్టెంబరు 3]]: [[ జమలాపురం కేశవరావు]], హైదరాబాదు రాష్ట్రానికి[[నిజాం]] చెందిననిరంకుశ ప్రముఖపాలను స్వాతంత్ర్యఎదిరించిన సమరయోధుడువ్యక్తి. (మ.1953)
* [[సెప్టెంబరు 8]]: [[చెలికాని అన్నారావు]], తిరుమల తిరుపతి దేవస్థానం లో అధికారి, స్వామివారి దర్శనానికి వచ్చే యాత్రికులకు విశేషమైన సౌకర్యాలు కల్పించడం ఈయన తోనే ఆరంభమయింది.
* [[అక్టోబరు 1]]: [[గడిలింగన్న గౌడ్]], నాలుగవ లోకసభలో (1967–71) సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు నియోకవర్గం నుండి స్వతంత్ర పార్టీ అభ్యర్ధిగా ఎన్నికయ్యాడు. (మ.1974)
"https://te.wikipedia.org/wiki/1908" నుండి వెలికితీశారు