కొమ్మూరి వేణుగోపాలరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
| caption =
| birth_name = కొమ్మూరి వేణుగోపాలరావు
| birth_date = [[1935సెప్టెంబరు 4]], [[సెప్టెంబరు 41935]]
| birth_place = [[విజయవాడ]]
| native_place =
| death_date = 2004 [[అక్టోబరు 31]], [[2004]]
| death_place =
| death_cause =
పంక్తి 37:
}}
 
'''కొమ్మూరి వేణుగోపాలరావు''' ([[సెప్టెంబరు 4]], [[1935]] - [[అక్టోబరు 31]], [[2004]]) ప్రసిద్ధిచెందిన తెలుగు రచయిత. ఇతడు పెంకుటిల్లు నవలా రచయిత గా ప్రసిద్ధుడు. ఇతడు బెంగాలు రచయిత [[శరత్ చంద్ర]] ప్రభావానికి గురై తెలుగులో చాలా రచనలు చేశాడు. ఇతడు "ఆంధ్రా శరత్" గా పిలవబడ్డాడు. ఇతడు సుమారు 50 పైగా [[నవల]] లు రచించాడు. వీరి రచనలు ఎక్కువగా మధ్య తరగతి మనుషుల మనస్తత్వాలకు దగ్గరగా ఉంటాయి. వీనిలో ''హౌస్ సర్జన్'', ''హారతి'', ''వ్యక్తిత్వం లేని మనిషి'' నవలలలోని పాత్రలు ఉదాహరణలుగా నిలుస్తాయి. వీరి [[ప్రేమ నక్షత్రం]] నవల సినిమాగా వచ్చింది. 1959 లో ''గోరింటాకు'' సీరియల్ గా వచ్చి యువకుల్ని బాగా ఆకర్షించింది. ఈయన [[ఆకాశవాణి]] కోసం ఎన్నో [[నాటిక]] లు రచించాడు. ఇవి కాకుండా కొన్ని మంచి కథలు కూడా రచించాడు. వాటిలో ''మర మనిషి'' కథను నేషనల్ బుక్ ట్రస్ట్ అన్ని భాషలలోకి అనువదించి ప్రచురించింది.
 
తెలుగులో గొలుసు నవల అనే కొత్త ప్రక్రియను పురాణం సుబ్రహ్మణ్య శర్మ, [[గొల్లపూడి మారుతీరావు]] గార్లతో కలిసి మొదలుపెట్టాడు. దీనిని "ఇడియట్" అనే పేరుతో [[ఆంధ్ర జ్యోతి]] వారపత్రికలో 1968 లో ధారావాహికగా ప్రచురించారు.