గృహలక్ష్మి (1938 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
'''గృహలక్ష్మి''' [[హెచ్.ఎం.రెడ్డి]] స్వీయ దర్శకత్వంలో 1938లో నిర్మించిన సాంఘిక చిత్రం. ఈ చిత్రం సామాజిక సందేశాన్ని ఇస్తూ నిర్మించారు. ఈ చిత్రానికి [[సోమరాజు రామానుజరావు]] రచించిన '[[రంగూన్ రౌడీ]]' అనే నాటకం ఆధారం. ఇందులో వేశ్యల కోసం పురుషులు తిరిగి తమ సంసారాలు పాడుచేసుకోవడం ఇతివృత్తం.
==సంక్షిప్త చిత్రకథ==
నర్తకి మాధురి (కాంచనమాల) ని ప్రేమించిన డాక్టర్ కృష్ణారావు (రామానుజాచారి) తన భార్య రాధ ([[కన్నాంబ]]) ను నిర్లక్ష్యం చేస్తాడు. తాగుడుకు బానిస అయిన కృష్ణారావుపై విశ్వేశ్వరరావు అనే వ్యక్తిని హత్య చేసినట్లు అభియోగం మోపబడుతుంది. సాంఘిక సంస్కరణ పట్ల శ్రద్ధ చూపే గోపీనాథ్ ([[చిత్తూరు నాగయ్య|నాగయ్య]]) రాధను చేరదీసి ఆదుకుంటాడు. మాధురితో గొడవపడిన సందర్భంగా రాధ మతిస్థిమితం కోల్పోతుంది. అతనిలోని వేశ్యాలోలత్వం వలన అతని డబ్బు దస్కం కోల్పోతాడు. దైవవశాత్తు భార్య నోములు ఫలించి మరణదండన తప్పుతుంది. భార్యాపిల్లలు కలుసుకోవడంతో కథ సుఖాంతమౌతుంది.
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
హెచ్.ఎం.రెడ్డి రోహిణీ పిక్చర్స్ పతాకంపై గృహలక్ష్మి చిత్రాన్ని తీయాలని సంకల్పించారు.
 
==పాటలు==
*దేవుడు లేడూ, న్యాయం ధర్మం లేవూ