నర్సంపేట మండలం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గ్రామ జనాభా: clean up, replaced: గ్రామజనాభా → గ్రామ జనాభా using AWB
పంక్తి 10:
|mandal_map=Warangal mandals outline30.png|state_name=తెలంగాణ|mandal_hq=నర్సంపేట|villages=12|area_total=|population_total=67239|population_male=33898|population_female=33341|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=59.85|literacy_male=72.12|literacy_female=47.13}}
'''నర్సంపేట''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[వరంగల్ జిల్లా]]కు చెందిన ఒక మండలము. [[రెవిన్యూ డివిజన్]] కేంద్రము.
==గ్రామ విశేషాలు==
''''''నర్సంపేట్ సిటి''(Narsampet City)'''' వరంగల్ జిల్లా కేంద్రానికి 40కి.మి.ల దూరంలొ ఉంటుంది. తెలంగాణ రాస్ట్రం లొని నగరాల్లొ నర్సంపేట్ ఒకటి. పూర్వం ఈ పట్టణాన్ని పాఖాల తాలూకలొ ఓ గ్రామముగా భావించారు, కాల క్రమెన పెద్ద గ్రామంగ, పట్టణం గా రూపాంతరం చెందింది. డివిజన్ కేంద్రమైన నర్సంపేట్ పరిధిలొనికి చెన్నారావుపేట, దుగ్గొండి,గూడురు,ఖానాపురం, కొత్తగూడ,నల్లబెల్లి,నర్సంపేట్,నెక్కొండ మండలాలు వస్తాయి. ప్రస్తుతం సుమారు 50వేల జనాభాతొ దినదినాభివ్రుద్ది చెందుతుంది. గత ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నర్సంపేట్ ను పురపాలిక (నగర పంచాయతి)గా గుర్తించింది. ఈ పట్టణంలొ బస్సు డీపో ఉండగా ఆర్దికంగా ముందుకు సాగుతుంది.ఈ ప్రాంతం నుండి హైదరబాద్, వరంగల్, కరీంనగర్,నిజామబాద్,ఖమ్మం, కామారెడ్డి, మంచిర్యాల,భద్రాచలం,గొదావరిఖని,నిర్మల్, రామగుండం,కొత్తగూడెం వంటి ప్రాంతాలకు మరియు బాసర, యదగిరి,వెములవాడ,శ్రీశైలం,కాలేశ్వరం వంటి పుణ్యక్షేత్రలకు రోడ్డు రవాణ ఉంది. మహారాష్ర్ట లోని సిరొంచ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని రేణిగుంట(తిరుపతి)కి వెళ్లె జాతీయ రహదారి -365 నర్సంపేట్ డివిజన్ లోని మల్లంపెల్లి లో ప్రారంభమై నల్లబెల్లి మండలంలోని పలు గ్రామాలతో పాటు నర్సంపేట్ అర్బన్, రూరల్ మండలాలు, ఖానాపురం, గూడురు, మహబూబబాద్ అర్బన్, రూరల్, మర్రిపేడ ల మీదుగ జిల్లా నుండి వెల్తుంది. నర్సంపేట్ సిటికి ముందు హనుమాన్ తండా వద్ద టోల్ ప్లాజాను ఎర్పాటు చేస్తున్నారు. నర్సంపేట్ నగరానికి 9కిలోమీటర్ల దూరంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పాఖాల సరస్సు మరియు దట్టమైన అభయారణ్యం ఉంది. ఈ సరస్సు చందాలు అటవి అందాలు ఎంతో భాగుంటాయి. పట్టణంలొని మాధన్నపేట సరస్సు కూడా చూడదగిన ప్రదేశం. తెలంగాణ రాస్ట్రం లొనే శబరి గా పేరుగాంచిన శ్రీ ధర్మశాస్త అయ్యప్ప దేవాలయము ఇక్కడ గలదు. ప్రతీ యేటా శబరి లో నిర్వహించిన మాదిరిగా ఇక్కడ కూడా పంబారట్టు నిర్వహించడం జరుగుతుంది. నర్సంపేట్ పట్టణంలో అనేక విద్యాసంస్థలు ఉన్నాయి. బాలాజి ఇన్ స్టూట్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ సైంస్, జయముఖి ఇన్ స్టూట్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ సైంస్, మహేశ్వరం శివాని గురుకులం, సిద్దార్ద గురుకులం తొ పాటు మరిన్ని విద్యాసంస్థలు ఇక్కడ ఉన్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసి, బీఈడి,పీజి, డిగ్రి, జునియర్,ఐటిఐ కళాశాలలున్నాయి.
 
తెలంగాణ ఉద్యమంలొ ఈ ప్రాంతానికి చెందిన యువత, ఉద్యోగ,వ్యాపార,కార్మిక రంగాలకు చెందిన వారు నర్సంపేట్ డివిజన్ ఐఖ్య కార్యాచరణ సమితి(జేఎసి) ఆధ్వర్యం లో ముందుండి పొరాడారు. సుమారు రెండు సంవత్సరాలు పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో రీలే నిరాహార దీక్శలు చెసి తెలంగాణ ఉద్యమములొ ఈ ప్రాంతాన్ని ముందుందని నిరూపించారు. ఉద్యమ సమయనా పట్టణానికి చెందిన రాజ్ కుమార్ చారి అనే ఉద్యమ కారుడు తన ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్య చెసుకొని అసువులు భారాడు. తెలంగాణ ఐఖ్య కార్యాచరణ సమితి ఇచ్చిన పిలుపుమేరకు రాస్తారోకో, దర్నా,వంటావార్పు, ముట్టడి వంటి అనేక ఉద్యమాలు జరిగాయి.
 
 
==రవాణా వ్యవస్థ==
 
"https://te.wikipedia.org/wiki/నర్సంపేట_మండలం" నుండి వెలికితీశారు