రాజశేఖర చరిత్రము: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కందుకూరి వీరేశలింగం వ్రాసిన నవలలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 6:
తెలుగులో ఏది తొలి తెలుగు [[నవల]] అన్న విషయంపై కొన్ని వాదాలున్నాయి. అందుగురించి [[దార్ల వెంకటేశ్వరరావు]] తన వ్యాసంలో ఇలా వ్రాశాడు:<ref>[http://telugusahityavedika.wordpress.com/ డా. దార్ల వెంకటేశ్వరరావు, [[హైదరాబాదు విశ్వవిద్యాలయం]]] </ref>
 
[[కందుకూరి వీరేశలింగం పంతులు]] రచించిన “రాజశేఖర చరిత్రము” (1878) ను విమర్శిస్తూ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి తొలిసారిగా “నవల” అనే పదాన్ని ప్రయోగించారు. అంతకుముందు [[నరహరి గోపాల కృష్ణమశెట్టి]] “[[శ్రీ రంగరాజ చరిత్రము]]” (1872) రాసినా, దాన్ని ఆయన “నవీన ప్రబంధము” అని తెలుగులోనూ, ఆంగ్లంలో రాసుకున్న “Preface” లో “Novel” అని చెప్పుకున్నారు. పదహారవ శతాబ్దంలోనే తెలుగులో నవల వచ్చిందనే పరిశోధకులూ ఉన్నారు. తెలుగులో [[పింగళి సూరన]] రాసిన “[[కళా పూర్ణోదయం]]” తొలి తెలుగు నవల అవుతుందన్నారు. దీన్ని “ప్రబంధంగా”నే సాహితీ పరిశోధకుల్లో అత్యధికులు గుర్తిస్తున్నారు. కథ కల్పితమే కానీ, ఆధునిక నవలకు ఉండవలిసిన లక్షణాలు “కళా పూర్ణోదయం” లో లేవని పరిశోధకులు (ఆచార్య [[జి. నాగయ్య]] 1996 : 809) స్పష్టం చేశారు.
 
 
"https://te.wikipedia.org/wiki/రాజశేఖర_చరిత్రము" నుండి వెలికితీశారు