నిడమర్తి లక్ష్మీనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
;శ్రీ నిడమర్తి లక్ష్మీనారాయణ (1878 - 1928) గ్రంధాలయోద్యమములో పాల్గొన్న ప్రముఖులలో ఒకారు.
శ్రీ నిడమర్తి లక్ష్మీనారాయణ (1878 - 1928) పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు గ్రామములో 1978 వ సంవత్సరములో జన్మించారు. వీరు గ్రామ స్థాయిలో అనేక ప్రజోపయోగ కార్య క్రమాలనునిర్వహించిన ప్రముఖ కార్య కర్త. చరుచుగా అయ్యంకి వారిని కలుస్తూ వారి సలహాలుతీసుకొమ్ని తాడెపల్లి గూడెం తాలూకాలో అనేకగ్రంధాలయాల స్థాపనకు కృషి చేశారు. 1923 వ సంవత్సరములో ప్రధమ పశ్చిమ గోదావరి జిల్లా మహా సభ నిర్వహించారు. భీమవరం లో జరిగిన ఈ సభకు జిల్లాలోని కార్యకర్త లందరూ తరలి వచ్చారు. లక్ష్మీనా4ఆయన గారి సేవా నిరతి - త్యాగాన్ని గిరుంచి ...... వారు మరణించిన 60 సంవత్సరాల తర్వాత కూడ తాడేపల్లి గూడెము ప్రాంతములో ఇప్పటికీ చెప్పుకుంటారు. అంతటి త్యాగ మూర్తి నిడమర్తి వారు.
 
 
==జననము==
శ్రీ నిడమర్తి లక్ష్మీనారాయణ (1878 - 1928) పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు గ్రామములో 1978 వ సంవత్సరములో జన్మించారు.
 
==గ్రంధాలయోధ్యమములో పాత్ర ==
శ్రీ నిడమర్తి లక్ష్మీనారాయణ (1878 - 1928) పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు గ్రామములో 1978 వ సంవత్సరములో జన్మించారు. వీరు గ్రామ స్థాయిలో అనేక ప్రజోపయోగ కార్య క్రమాలనునిర్వహించిన ప్రముఖ కార్య కర్త. చరుచుగా అయ్యంకి వారిని కలుస్తూ వారి సలహాలుతీసుకొమ్ని తాడెపల్లి గూడెం తాలూకాలో అనేకగ్రంధాలయాల స్థాపనకు కృషి చేశారు. 1923 వ సంవత్సరములో ప్రధమ పశ్చిమ గోదావరి జిల్లా మహా సభ నిర్వహించారు. భీమవరం లో జరిగిన ఈ సభకు జిల్లాలోని కార్యకర్త లందరూ తరలి వచ్చారు. లక్ష్మీనా4ఆయనలక్ష్మీనారాయణ గారి సేవా నిరతి - త్యాగాన్ని గిరుంచి ...... వారు మరణించిన 60 సంవత్సరాల తర్వాత కూడ తాడేపల్లి గూడెము ప్రాంతములో ఇప్పటికీ చెప్పుకుంటారు. అంతటి త్యాగ మూర్తి నిడమర్తి వారు.