గాడిచర్ల హరిసర్వోత్తమ రావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్య సమర యోధులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up, replaced: గ్రంధాలయ → గ్రంథాలయ (6) using AWB
పంక్తి 1:
ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైదీ గా పేరుపొందిన '''గాడిచర్ల హరిసర్వోత్తమ రావు''' స్వాతంత్ర్య సమర యోధుడిగా, పత్రికా రచయితగా, సాహితీకారుడిగా, గ్రంధాలయోద్యమగ్రంథాలయోద్యమ నాయకుడిగా ఆయన తెలుగు జాతికి బహుముఖ సేవలు అందించాడు. ఆంగ్ల పదం ఎడిటర్ (Editor) కు సంపాదకుడు అనే తెలుగు పదాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి.
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = గాడిచర్ల హరిసర్వోత్తమ రావు
పంక్తి 10:
| death_place =
| death_cause =
| known = స్వాతంత్ర్య సమర యోధుడు,<br /> పాత్రికేయుడు,<br /> గ్రంధాలయోద్యమగ్రంథాలయోద్యమ నాయకుడు
| spouse =
| partner =
పంక్తి 17:
| mother = భాగీరధీ బాయి
}}
==జీవిత విశేషాలు==
 
[[1883]] [[సెప్టెంబర్ 14]] న [[కర్నూలు]] లో భాగీరథీ బాయి, వెంకటరావు దంపతులకు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు జన్మించాడు <ref name=janamaddi>{{cite book |last=జానమద్ది |first=హనుమచ్ఛాస్త్రి |authorlink= |coauthors= |editor= |others= |title=సుప్రసిద్ధుల జీవిత విశేషాలు |origdate= |origyear=1994 |origmonth= |url= https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B1%81%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B1%81%E0%B0%B2_%E0%B0%9C%E0%B1%80%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%87%E0%B0%B7%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81|format= |accessdate=2013-03-11 |accessyear= |accessmonth= |edition= |series= |date= |year= |month= |publisher=[[విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్]] |location= |language=తెలుగు |isbn= 81-7098-108-5 |oclc= |doi= |id= |pages= |chapter=గాడిచర్ల హరిసర్వోత్తమరావు |chapterurl=https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B1%81%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B1%81%E0%B0%B2_%E0%B0%9C%E0%B1%80%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%87%E0%B0%B7%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81/%E0%B0%97%E0%B0%BE%E0%B0%A1%E0%B0%BF%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B2_%E0%B0%B9%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B1%8B%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81 |quote= }}</ref>. వారి పూర్వీకులు [[వైఎస్ఆర్ జిల్లా]] [[సింహాద్రిపురం]] గ్రామానికి చెందినవారు. వారిది పేద కుటుంబం. కర్నూలు, [[గుత్తి]], [[నంద్యాల]] లో ప్రాధమిక, ఉన్నత విద్య చదివాడు. ఇంకా చదువుకునే ఆర్ధికస్తోమత లేకున్నప్పటికీ, ప్రతిభా పారితోషికాల సహాయంతో [[1906]] లో [[చెన్నై|మద్రాసు]] లో ఎం.ఏ డిగ్రీ పూర్తి చేసాడు. తరువాత [[రాజమండ్రి]] లో ఉపాధ్యాయ శిక్షణ పొందుతుండగా, [[1907]] లో స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రవేశించాడు. రాజమండ్రిలో [[బిపిన్ చంద్ర పాల్]] చేసిన ఉపన్యాస స్ఫూర్తితో విద్యార్ధులంతా ''వందేమాతరం'' బ్యాడ్జిలు ధరించి తరగతికి వెళ్ళారు. వీరికి నాయకుడైన సర్వోత్తమ రావును కళాశాల నుండి బహిష్కరించడమే కాక, ఆయనకు ఎక్కడా ఉద్యోగమివ్వరాదని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
 
ఆ తరువాత ఆయన పత్రికా రంగంలోకి అడుగు పెట్టాడు. '''స్వరాజ్య''' అనే తెలుగు పత్రికను ప్రారంభించి, బ్రిటిషు పాలనపై విమర్శలు ప్రచురించేవాడు. [[1908]] లో తిరునెల్వేలి లో పోలీసు కాల్పుల్లో ముగ్గురు మరణించినపుడు ''క్రూరమైన విదేశీ పులి'' (Cruel Foreign Tiger) అనే పేరుతో ఆయన రాసిన సంపాదకీయంపై ప్రభుత్వం కోపించి, ఆయనకు మూడేళ్ళ ఖైదు విధించింది. ఆ విధంగా ఆయన ఆంధ్రులలో ప్రప్రథమ రాజకీయ ఖైదీ అయ్యాడు.<ref name="ap online histroy">{{cite web|title=Modern Period|url=http://www.aponline.gov.in/quick%20links/hist-cult/history_modern.html|website=AP Online|accessdate=1 March 2015}}</ref> వెల్లూరు జైలులో, బందిపోట్లు, గజదొంగలూ ఉండే గదిలో ఆయనను బంధించి, అమానుషంగా వ్యవహరించింది, బ్రిటిషు ప్రభుత్వం. జైలు నుండి విడుదల అయ్యాక కూడా ఆయనపై ప్రభుత్వ నిఘా ఉండేది. ప్రజలు ఆయనతో మాట్లాడటానికి కూడా భయపడేవారు.
 
[[1914]] లో [[బాల గంగాధర తిలక్]] యొక్క [[హోం రూల్ లీగ్]] కు ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా విస్తృతంగా ప్రచారం చేసాడు. [[1924]] లో [[కాకినాడ]] లో జరిగిన కాంగ్రెసు సభల సమయంలో '''హిందూస్థానీ సేవా దళ్''' ఏర్పాటులో ఆయన ప్రముఖపాత్ర వహించాడు. [[1927]] లో కాంగ్రెసు అభ్యర్ధిగా [[నంద్యాల]] నియోజక వర్గం నుండి మద్రాసు కౌన్సిల్ కు ఎన్నికయ్యాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయ సెనేట్ సభ్యునిగా కూడా పనిచేసాడు.
ఆ తరువాత ఆయన పత్రికా రంగంలోకి అడుగు పెట్టాడు. '''స్వరాజ్య''' అనే తెలుగు పత్రికను ప్రారంభించి, బ్రిటిషు పాలనపై విమర్శలు ప్రచురించేవాడు. [[1908]] లో తిరునెల్వేలి లో పోలీసు కాల్పుల్లో ముగ్గురు మరణించినపుడు ''క్రూరమైన విదేశీ పులి'' (Cruel Foreign Tiger) అనే పేరుతో ఆయన రాసిన సంపాదకీయంపై ప్రభుత్వం కోపించి, ఆయనకు మూడేళ్ళ ఖైదు విధించింది. ఆ విధంగా ఆయన ఆంధ్రులలో ప్రప్రథమ రాజకీయ ఖైదీ అయ్యాడు.<ref name="ap online histroy">{{cite web|title=Modern Period|url=http://www.aponline.gov.in/quick%20links/hist-cult/history_modern.html|website=AP Online|accessdate=1 March 2015}}</ref> వెల్లూరు జైలులో, బందిపోట్లు, గజదొంగలూ ఉండే గదిలో ఆయనను బంధించి, అమానుషంగా వ్యవహరించింది, బ్రిటిషు ప్రభుత్వం. జైలు నుండి విడుదల అయ్యాక కూడా ఆయనపై ప్రభుత్వ నిఘా ఉండేది. ప్రజలు ఆయనతో మాట్లాడటానికి కూడా భయపడేవారు.
 
 
[[1914]] లో [[బాల గంగాధర తిలక్]] యొక్క [[హోం రూల్ లీగ్]] కు ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా విస్తృతంగా ప్రచారం చేసాడు. [[1924]] లో [[కాకినాడ]] లో జరిగిన కాంగ్రెసు సభల సమయంలో '''హిందూస్థానీ సేవా దళ్''' ఏర్పాటులో ఆయన ప్రముఖపాత్ర వహించాడు. [[1927]] లో కాంగ్రెసు అభ్యర్ధిగా [[నంద్యాల]] నియోజక వర్గం నుండి మద్రాసు కౌన్సిల్ కు ఎన్నికయ్యాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయ సెనేట్ సభ్యునిగా కూడా పనిచేసాడు.
 
 
1930 నుండి రాజకీయ కార్యక్రమాలు తగ్గించుకుంటూ, తనకెంతో ప్రీతిపాత్రమైన గ్రంధాలయోద్యమం వైపు దృష్టి మరల్చాడు. ఆంధ్ర గ్రంధాలయ సంస్థకు [[1934]] నుండి జీవితాంతం అధ్యక్షుడిగా ఉన్నాడు. గ్రంధాలయ కార్యకర్తలకు, వయోజన విద్యా ఉపాధ్యాయులకు ఉపయోగపడే పుస్తకాలు రచించాడు. వారికి శిక్షణా శిబిరాలు నిర్వహించాడు.
 
1930 నుండి రాజకీయ కార్యక్రమాలు తగ్గించుకుంటూ, తనకెంతో ప్రీతిపాత్రమైన గ్రంధాలయోద్యమంగ్రంథాలయోద్యమం వైపు దృష్టి మరల్చాడు. ఆంధ్ర గ్రంధాలయగ్రంథాలయ సంస్థకు [[1934]] నుండి జీవితాంతం అధ్యక్షుడిగా ఉన్నాడు. గ్రంధాలయగ్రంథాలయ కార్యకర్తలకు, వయోజన విద్యా ఉపాధ్యాయులకు ఉపయోగపడే పుస్తకాలు రచించాడు. వారికి శిక్షణా శిబిరాలు నిర్వహించాడు.
 
ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాడు. [[1952]] లో జరిగిన అఖిలపక్ష సదస్సుకు ఆయన అధ్యక్షత వహించాడు. దాని తరపున రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటించి ఉద్యమాన్ని తీవ్రతరం చేసాడు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రమే కాక, సమైక్య [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రం ఏర్పాటు కూడా చూసి, [[1960]] [[ఫిబ్రవరి 29]] న గాడిచర్ల హరిసర్వోత్తమ రావు మరణించాడు. ఆయన స్మారకార్ధం [[విజయవాడ]]లో సర్వోత్తమ భవనం వెలసింది.
Line 54 ⟶ 50:
 
==పెద్దల పలుకులు==
* గాడిచర్ల గురించి ప్రముఖ కవి [[కాళోజీ నారాయణరావు]] చెప్పిన చిరు కవిత:
 
:వందేమాతరమనగనే వచ్చి తీరు ఎవని పేరు?
:వయోజన విద్య అనగనే వచ్చి తీరు ఎవని పేరు?
:గ్రామగ్రామమున వెలసెడి గ్రంధాలయమెవనికిగ్రంథాలయమెవనికి గుడి?
:అరగని తరగని వొడవని అక్షర దానంబెవనిది?
:అరువదేండ్లు ప్రజల కొరకు అరిగిన కాయం బెవనిది?
Line 66 ⟶ 62:
:ఏస్థాన కవిని నేనో, ఆ స్థానాధీశుడెవడు?
:వయోవృద్ధుడగు యువకుడు, వాస్తవ జీవితమతనిది
:హరిసర్వోత్తముడాతడు, ఆంధ్రులపాలిటి దేవుడు
 
 
* తనను విమర్శించిన హరిసర్వోత్తమ రావును గురించి [[మహాత్మా గాంధీ]] అన్న మాట: ''ది బ్రేవ్ సర్వోత్తమ రావ్''
Line 74 ⟶ 69:
{{వికీసోర్స్|రచయిత:గాడిచెర్ల హరిసర్వోత్తమరావు}}
{{మూలాలజాబితా}}
* అమరావతి పబ్లికేషన్సు వారి ''తెలుగు వెలుగులు''
 
[[వర్గం:పాత్రికేయులు]]
[[వర్గం:తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు]]