గాడిచర్ల హరిసర్వోత్తమ రావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జీవిత విశేషాలు: clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైదీ గా పేరుపొందిన '''గాడిచర్ల హరిసర్వోత్తమ రావు''' స్వాతంత్ర్య సమర యోధుడిగా, పత్రికా రచయితగా, సాహితీకారుడిగా, గ్రంథాలయోద్యమ నాయకుడిగా ఆయన తెలుగు జాతికి బహుముఖ సేవలు అందించాడు. ఆంగ్ల పదం ఎడిటర్ (Editor) కు సంపాదకుడు అనే తెలుగు పదాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి.
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = గాడిచర్ల హరిసర్వోత్తమ రావు
| other_names =
| image = Teluguleader gadicharlahari.JPG
| birth_date = [[1883సెప్టెంబర్ 14]], [[సెప్టెంబర్ 141883]]
| birth_place = [[కర్నూలు]]
| native_place =
| death_date = [[1960ఫిబ్రవరి 29]], [[ఫిబ్రవరి 291960]]
| death_place =
| death_cause =
Line 17 ⟶ 16:
| mother = భాగీరధీ బాయి
}}
==జీవిత విశేషాలు==
 
ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైదీ గా పేరుపొందిన '''గాడిచర్ల హరిసర్వోత్తమ రావు'''([[సెప్టెంబర్ 14]], [[1883]] -[[ఫిబ్రవరి 29]], [[1960]]) స్వాతంత్ర్య సమర యోధుడిగా, పత్రికా రచయితగా, సాహితీకారుడిగా, గ్రంథాలయోద్యమ నాయకుడిగా ఆయన తెలుగు జాతికి బహుముఖ సేవలు అందించాడు. ఆంగ్ల పదం ఎడిటర్ (Editor) కు సంపాదకుడు అనే తెలుగు పదాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి.
 
==జీవిత విశేషాలు==
[[1883]] [[సెప్టెంబర్ 14]] న [[కర్నూలు]] లో భాగీరథీ బాయి, వెంకటరావు దంపతులకు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు జన్మించాడు <ref name=janamaddi>{{cite book |last=జానమద్ది |first=హనుమచ్ఛాస్త్రి |authorlink= |coauthors= |editor= |others= |title=సుప్రసిద్ధుల జీవిత విశేషాలు |origdate= |origyear=1994 |origmonth= |url= https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B1%81%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B1%81%E0%B0%B2_%E0%B0%9C%E0%B1%80%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%87%E0%B0%B7%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81|format= |accessdate=2013-03-11 |accessyear= |accessmonth= |edition= |series= |date= |year= |month= |publisher=[[విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్]] |location= |language=తెలుగు |isbn= 81-7098-108-5 |oclc= |doi= |id= |pages= |chapter=గాడిచర్ల హరిసర్వోత్తమరావు |chapterurl=https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B1%81%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B1%81%E0%B0%B2_%E0%B0%9C%E0%B1%80%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%87%E0%B0%B7%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81/%E0%B0%97%E0%B0%BE%E0%B0%A1%E0%B0%BF%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B2_%E0%B0%B9%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B1%8B%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81 |quote= }}</ref>. వారి పూర్వీకులు [[వైఎస్ఆర్ జిల్లా]] [[సింహాద్రిపురం]] గ్రామానికి చెందినవారు. వారిది పేద కుటుంబం. కర్నూలు, [[గుత్తి]], [[నంద్యాల]] లో ప్రాథమిక, ఉన్నత విద్య చదివాడు. ఇంకా చదువుకునే ఆర్ధికస్తోమత లేకున్నప్పటికీ, ప్రతిభా పారితోషికాల సహాయంతో [[1906]] లో [[చెన్నై|మద్రాసు]] లో ఎం.ఏ డిగ్రీ పూర్తి చేసాడు. తరువాత [[రాజమండ్రి]] లో ఉపాధ్యాయ శిక్షణ పొందుతుండగా, [[1907]] లో స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రవేశించాడు. రాజమండ్రిలో [[బిపిన్ చంద్ర పాల్]] చేసిన ఉపన్యాస స్ఫూర్తితో విద్యార్ధులంతా ''వందేమాతరం'' బ్యాడ్జిలు ధరించి తరగతికి వెళ్ళారు. వీరికి నాయకుడైన సర్వోత్తమ రావును కళాశాల నుండి బహిష్కరించడమే కాక, ఆయనకు ఎక్కడా ఉద్యోగమివ్వరాదని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.