విద్యారణ్యుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
 
==జగద్గురువుల గొప్పతనం==
విజయ నగర సామ్రాజ్య ప్రతిష్ఠాపన జరిగిన తరువాత విద్యారణ్యుడు తీర్థయాత్రలకు కాశీ వెళ్ళాడు. అదే సమయంలో విద్యాశంకరవిద్యాతీర్థస్వామి దేవాలయంలంభిక నిర్మాణంలోయోగ ఉంది.సమాధి ఆలయంలోకి నిర్మాణంవెళ్ళిపోయారు.తన పూర్తిగురువైన అయ్యేసరికివిద్యాతీర్థ విద్యాతీర్థస్వామిస్వామి లంభికసమాధి యోగపై సమాధిబ్రహ్మాండమైన లోకివిద్యాశంకర వెళ్ళిదేవాలయం స్మారకనిర్మాణం లింగంను గాభారతీకృష్ణతీర్థ చేరిపోతారుస్వామి ప్రారంభించారు..
బుక్కరాయలు, హరిహర రాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ , అజేయులుగా ఒక విజయం తరువాత మరో విజయాన్ని పొందుతారు. 1346 సంవత్సరములొసంవత్సరములో శృంగేరికి వెళ్లి, భారతీకృష్ణతీర్థ స్వామి దర్శనం చేసుకొని కొంత భూమిని శ్రీపాదులకు దానం గా ఇస్తారుఇచ్చారు.
విద్యారణ్యుడు కాశీ లో ఉన్నందున, ఇక్కడ శృంగేరి లోని విషయాలు అన్నీఆయనకు, భారతీతీర్థ ఆజ్ఞ తో శ్రీముఖం గా పంపిస్తారు. విద్యారణ్యుడు తన యాత్ర త్వరగా ముగించుకొని శృంగేరి కి వస్తూ హంపి లో బస చేస్తాడు. అప్పుడు బుక్క రాయలు విద్యారణ్యుడి తో పాటు ఉండి, అక్కడ విద్యారణ్యుడి కోసం విరూపాక్ష దేవాలయానికి ప్రక్కన మఠాన్ని ఏర్పాటు చేస్తాడు. భారతీతీర్థులు విదేహ ముక్తి పొందిన తరువాత విద్యారణ్యుడు శృంగేరీ శారదా మఠం పీఠం అధిరోహించి,జగద్గురువుగా 1380 నుంచి 1386 వరకు ఆరు సంవత్సరాలు నిర్వహణ బాధ్యతలు చేబడతాడు.
 
==విద్యారణ్యుడి గురించి==
"https://te.wikipedia.org/wiki/విద్యారణ్యుడు" నుండి వెలికితీశారు