ఆంధ్ర మహాసభ (తెలంగాణ): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
==హైదరాబాదు సంస్థానం==
భారతదేశంలోని సంస్థానాలలో కెల్లా హైదరాబాదు సంస్థానం పెద్దది. హైదరాబాదు సంస్థానంలోసంస్థానం లో ఒక కోటి ఆరవై లక్షల జనాభా కలరు. హైదరాబాదు సంస్థానం కింద తెలంగాణ, మరాట్వాడ(మహరాష్ట్ర),కర్ణాటక ఉండేవి. 88 శాతం హిందువులు, మిగిలిన వారు ముస్లింలు, క్రైస్తవులు ఉండేవారు.
 
'''[[మతస్వాతంత్ర్యం]]''':
 
నిజాం పాలనలో మతస్వాతంత్ర్యం అంతంత మాత్రంగానే ఉండేది.ఒకసారి దసరా పండుగ, మొహరమ్(పీర్ల పండుగ) ఒకేసారి వచ్చాయి.సర్కారు మాత్రం మొహరమ్ ని మాత్రమే అన్ని ప్రభుత్య కళాశాలలలో జరిపించారు.క్రిస్టియనుల మీద మాత్రం ప్రత్యేక శ్రద్ధచూచూపించేవారుశ్రద్ధ చూపించేవారు.పాపం ఎంత నవాబు అయినా తెల్లవాళ్ళ మిదమీద రాజభక్తి చూపేవాడు.
 
[[ఆర్యసమాజ్]]:
 
[[గ్రంథాలయోద్యమం]]:
 
 
 
==ఆంధ్ర మహాసభ అవిర్భావము==