ఈశావాస్యోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు |
K.Venkataramana (చర్చ | రచనలు) చి clean up, replaced: ౧ → 1 (11), ౨ → 2 (2), ౩ → 3 (2), ౪ → 4 (2), ౫ → 5 (2), ౬ → 6 (2), ౭ → 7 (2), ౮ → 8 (2), ౯ → 9, ౦ → 0 using AWB |
||
పంక్తి 23:
ఇక ఉపనిషత్తు మొదటిశ్లోకం:
<br />
<br />'''తేన త్యక్తేన భుఞ్ఙీథా మాగృధః కస్యస్విద్ ధనం'''
<br />అర్థం:
పంక్తి 33:
<br />రెండవ శ్లోకము:
<br />
<br />'''ఏవం త్వయి నాన్యథేతో స్తిన కర్మ లిప్యతే నరే'''
<br />అర్థం:
'''ఈ లోకములో కర్తవ్యాలను నిర్వహిస్తూ మాత్రమే నూరేళ్ళు జీవించాలని ఆశించు. నీలాంటి వారికి ఇది తప్ప వేరే దారి లేదు. కర్తవ్యాలు నిన్ను అంటవు.'''
వివరణ: లోకములో జీవించాలంటే పని చేసి తీరాలి.ఆ పని ఫలితం మంచైనా,చెడైనా కావచ్చు. ఆ ఫలితానికి మనము దాసులము. అంటే ఖచ్చితముగా ఫలితం ఉంటుంది. మరి ఈ శ్లోకాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
పంక్తి 43:
మూడవ శ్లోకం:
'''తాగ్ంస్తే ప్రేత్యాభిగచ్చన్తియేకే చాత్మహనో జనాః'''<br />అర్థం: '''రాక్షసుల యొక్క లోకాలు గాఢమైన అంధకారముతో అంటే చీకటితో ఉంటాయి. ఆత్మహంతకులు మరణానంతరం ఆ లోకాలను పొందుతారు.'''
పంక్తి 52:
నాల్గవ శ్లోకం:
'''తద్ధావతో న్యానత్యేతి తిష్ఠత్ తస్మిన్నపో మాతరిశ్వా దధాతి'''
అర్థం: '''ఆత్మ కదలలేనిది,ఒక్కటే అయినది. మనస్సు కంటే వేగవంతమైనది. ఇంద్రియాలు దాన్ని పొందలేవు. అన్నిటికన్నా ముందు వెళ్తూనే అది స్థిరముగా ఉంటుంది. కదిలే వస్తువులు అన్నిటికన్నా ఆత్మ వేగవంతమైనది. ఆత్మ స్థిరముగా ఉండటం వలన ప్రాణం అన్నిటితో పనిచేయిస్తుంది.'''
వివరణ: ఈ శ్లోకం లో ఎన్నో పరస్పర వ్యతిరేక అంశాలు ఉన్నాయి. చలిస్తుంది అనీ చలనం లేనిదనీ, స్థిరము అనీ అన్నిటికన్నా వేగవంతం అనీ వ్యతిరేకాలు ఉన్నాయి. ఏదైనా ఒక వస్తువు కదలాలన్నా, పనిచేయాలన్నా ఒక స్థలం ఉండాలి. విశ్వమంతా ఆత్మ ఒకటే ఉన్నప్పుడు రెండవది లేనప్పుడు ఆత్మ ఎక్కడకు కదలగలదు? అందుకే ఆత్మ చలనం లేనిది అన్నారు.
పంక్తి 66:
ఐదవ శ్లోకం:
'''తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః'''
అర్థం: '''అది చలిస్తుంది మరియు చలించదు. దూరంగా ఉంటుంది మరియు చాలా దగ్గరగా ఉంటుంది. అది అన్నిటి లోపలా మరియు బయట కూడా ఉంటుంది'''.
పంక్తి 77:
ఆరవ శ్లోకం:
అర్థం: '''ఎవరైతే ఆని జీవులను ఆత్మలోనూ, ఆత్మను అన్ని జీవులలోనూ చూస్తాడో అతడు ఎవరినీ ద్వేషించడు'''.
ఏడవ శ్లోకం:
<br />వివరణ: పై 6,7 శ్లోకాలు ఆత్మను సాక్షాత్కరించుకొన్నవాడి లేక ఆత్మానుభూతి పొందిన వాడి గురించి చెబుతున్నాయి.
మనకు ఇష్టం లేనిదాన్ని మనం ద్వేషిస్తాం. విపరీత ఆకర్షణ వలన మనకు ఒక వస్తువుపై మోహం కలుగుతుంది. మనకు ఇష్టం లేనిది జరిగినప్పుడు మనకు బాధ కలుగుతుంది.
పంక్తి 89:
ఎనిమిదవ శ్లోకం:
'''కవిర్మనీషీ పరిభూః స్వయం భూ ర్యాథాతథ్యతోర్థాన్ వ్వదధాచ్చాశ్వతీభ్యః సమాభ్యః'''
అర్థం:
పంక్తి 105:
తొమ్మిదవ శ్లోకం:
'''తతో భూయ ఇవ తే తమో య ఉ విద్యాయాగ్ంరతాః'''
అర్థం:
పంక్తి 117:
పదవ శ్లోకం:
'''ఇతి శుశ్రుమ ధీరాణాం యేన స్తద్విచచక్షిరే'''
అర్థం:
పంక్తి 124:
పదకొండవ శ్లోకం:
'''అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయామృతశ్నుతే'''
అర్థం:
పంక్తి 132:
పన్నెండవ శ్లోకం:
'''తతో భూయ ఇవ తే తమో య ఉ సంభూత్యాగ్ం రతాః'''<br />
అర్థం:
పంక్తి 138:
పదమూడవ శ్లోకం:
'''ఇతి శుశ్రుమ ధీరాణాం యే నస్తద్విచచక్షిరే'''
అర్థం:
పంక్తి 145:
పదునాల్గవ శ్లోకం:
'''వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యామృతమశ్నుతే'''
అర్థం:
పంక్తి 157:
పదహైదవ శ్లోకం:
'''తత్ త్వం పూషన్నపావృణు సత్యధర్మాయ దృష్టయే'''
అర్థం: '''సత్యం యొక్క ముఖం బంగారు తెరతో కప్పబడి ఉంది. ఓ సూర్యదేవా! సత్యనిష్ఠుడనైన నేను ఆ సత్యాన్ని దర్శించడానికి తెరను తొలగించు.'''
పంక్తి 165:
పదహారవ శ్లోకం:
'''తేజో యత్ తే రూపం కళ్యాణతమం తత్ తే పశ్యామి'''<br />
'''యో సావసౌ పురుషః సోహమస్మి'''
అర్థం:'''సకల జీవరాసులను పోషించి కాపాడేవాడవు, ఒంటరిగా పయనించేవాడవు. అన్నిటినీ పాలించే ఓ సూర్యదేవా! ప్రజాపతి కుమారుడా! నీ కిరణాలను ఉపసంహరించుకో. నీ తేజస్సును కుదించుకో. కళ్యాణకరమైన నీ స్వరూపాన్ని నీ అనుగ్రహం తో నేను చూస్తున్నాను. ఆ సూర్యునిలో ఉన్నది "నేనే".'''
పంక్తి 174:
పదిహేడవ శ్లోకం:
'''ఓం(3) క్రతో స్మర కృతగ్ం స్మర క్రతో స్మర కృతగ్ం స్మర'''
అర్థం:'''ఈ శరీరం కాలి బూడిద అయిపోతుంది.ఈ శరీరప్రాణం మరణంలేని ప్రాణంతో కలిసిపోతుంది. ఓ మనసా! చేసినవాటిని విచారణ చేయి,విచారణ చేయి.'''
పంక్తి 181:
పద్దెనిమిదవ శ్లోకం:
'''యుయోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్ఠాం తే నమ ఉక్తిం విధేమ'''
అర్థం:'''ఓ అగ్నిదేవా! మేము చేసిన అన్ని పనులూ నీకు తెలుసు. ప్రారబ్ధకర్మలను అనుభవించడానికి మమ్మల్ని అనుభవమార్గంలో తీసుకెళ్ళు. మా ఘోరమైన తప్పుల నుండి మమ్మల్ని విముక్తున్ని చేయి. నీకు అనేక నమస్కారాలు చేస్తున్నాం.'''వివరణ: అనుభవమార్గం అంటే "ఇంతవరకు చేసిన పనుల ఫలితాలను మాత్రం అనుభవించేటట్లు చేసి, క్రొత్తపనులతో అంటే చేయబోయేపనుల ఫలితం మాకు అంటకుండా చేయి" అని అర్థం. అంటే చేయబోయే పనులు నిష్కామంగా చేసేట్టు చేయి అని అర్థం.
పంక్తి 191:
'''ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే'''<br />
'''పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే'''
ఓం శాంతిః శాంతిః శాంతిఃదేవుడు పరిపూర్ణుడు. ఇది(ఈ ప్రపంచం) పరిపూర్ణమైనది. పరిపూర్ణమైన భగవంతుడి నుండే పరిపూర్ణమైన ప్రపంచం పుట్టింది. పరిపూర్ణం నుండి పరిపూర్ణాన్ని తీసివేసిన తర్వాత కూడా పరిపూర్ణతే మిగిలి ఉంది.
{{దశోపనిషత్తులు}}
[[వర్గం:ఉపనిషత్తులు]]
|