భాగవతం - ఒకటవ స్కంధము: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ఆద్యాత్మిక → ఆధ్యాత్మిక using AWB
చి clean up, replaced: ౧ → 1, ౭ → 7 using AWB
పంక్తి 2:
ఓం నమో భగవతే వాసుదేవాయ
 
భాగవతము ఋషుల ప్రశ్నలతో మొదలవుతుంది. తరువాత భాగవతము లోని వివిధ [[అవతారముల]]ను గురించి వివరించినారు. అటు పిమ్మట భాగవతము ఎలా మొదలైనదో వివరింపబడినది. [[వేదాలు]] విభజించి,[[మహాభారతం]] రచించి, ౧౭17 (17) [[పురాణాలు]] రాసి కూడా వ్యాసభగవానునికి మనశ్శాంతి లేకుండా పోయినది. అప్పుడు వారి ఆధ్యాత్మిక గురువు గారు అయిన [[నారద]] మహర్షి విచ్చేసి[[భాగవతము]] రాయమని ఉపదేశించి, అనేక విషయాలు బోధించి వెళతారు. అప్పుడు వ్యాసులవారు ఈ భాగవతము రాస్తారు.
 
తరువాత ఈ భాగవతాన్ని ఎలా ప్రచారములోనికి తెచ్చినారో వివరింపబడినది. [[మహాభారతము]] ముగియడము, పరిక్షిత్తు మినహా అందరూ పరమ పదము చేరుకోవడము,[[భీష్ము]]ని నిర్యాణము, [[శ్రీ కృష్ణ భగవానుని]] [[ద్వారకా]] ప్రయాణము, [[ద్వారక]] లో వారు ప్రవేశించడము, [[పరిక్షిత్తు]] జననము,[[దృతరాష్ట్రుడు]] అడవులకి వెళ్ళడము, శ్రీ కృష్ణ నిర్యాణము,[[పాండవులు]] రాజ్యాన్ని వదిలి వెళ్ళడము,[[పరిక్షిత్తు]] మరియు [[కలి]] సంవాదము, [[పరిక్షిత్తు]] [[కలి పురుషుడుని]] దండించడము, దయచూపడము, [[పరిక్షిత్తు]] కి బ్రాహ్మణ బాలుడు శాపాన్ని ఒసగడము, [[శుకదేవ మహర్షి]] ఆగమనము,[[పరిక్షిత్తు]] వారిని ప్రశ్నలు అడగటము అనే వివరములు ఈ ప్రధమ స్కంధములో గలవు.