బుదౌన్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) |
|||
పంక్తి 28:
== చరిత్ర ==
[[1911]] ఎంసైక్లోపీడియా బ్రిటానికా బుదౌన్ గురించి వ్రాసింది. ఈ ప్రాంతం బ్రిటిష్ ఇండియాలో " యునైటెడ్ ప్రోవింస్ ఆఫ్ ఆగ్రా మరియు ఔధ్ " లోని రోహిల్ఖండ్ భూభాగంలో ఉంది. ఈ పట్టణం సాత్ నది ఏడమ తీరంలో ఉంది. [[1901]] లో జనసంఖ్య 39,031. ఇక్కడ బృహత్తరమైన కోటశిధిలాలు మరియు [[1223]] లో నిర్మించబడిన అందమైన మసీదు ఉన్నాయి. శిలాశాసనాల ఆధారంగా 905లో బౌధ్ స్థాపించబడింది. 12 వ శతాబ్ధం వరకూ సాగిన బౌధ్ పాలనలో 12 మంది రాధోడ్ రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారని భావిస్తున్నారు. [[1196]] లో మొదటిసారిగా ఈప్రాతం మీద కుతుబుద్దీన్ ఇతుత్మిష్ దాడిచేసి ఈ ప్రాంతాన్ని ఆక్రమించాడు. తరువాత ఈ ప్రాంతం ఢిల్లి
ప్రొఫెసర్. గోతి జాన్ ఈ నగరానికి " బేదమూథ్ " (बेदामूथ) అని పేరున్నట్లు పేర్కొన్నాడు. లక్నో మ్యూజియంలో ఉన్న పురాతన శిలాశాసనంద్వారా ఈ ప్రాంతం పాంచాల రాజ్యంలో భాగంగా ఉందని తెలుస్తుంది. నగరానికి సమీపంలో ఉన్న శిలాశాసనం అనుసరించి ఈ ప్రాంతం పేరు బద్గౌన్లక్ అని ఉంది. ముస్లిం పరిశోధకుడు (इतिहासकार), రోజ్ ఖాన్ లోడి ఇక్కడ అశోకుడు బుధ్మౌ (बुद्धमउ) పేరుతో బుద్ధ విహారం నిర్మించాడని భావిస్తున్నారు. బదాయూన్ నగరం పవిత్ర గంగా తీరంలో ఉంది..<ref>http://badaun.nic.in/</ref>
|