లఖింపూర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
JVRKPRASAD (చర్చ | రచనలు) చి clean up using AWB |
K.Venkataramana (చర్చ | రచనలు) |
||
పంక్తి 23:
== చరిత్ర ==
లఖింపూర్కు అస్సాం చరిత్రలో ప్రత్యేకత ఉంది. బ్రహ్మపుత్రా నదీ తీరంలో ఉన్న కారణంగా తూర్పు నుండి వచ్చే ఆక్రమణ దారుల వలన ఈ ప్రాంతం పలుమార్లు దండయాత్రకు గురైంది. షాన్ వంశానికి చెందిన సుతియా రాజులకు బారో భుయాన్స్ ప్రధాన స్థావరంగా మారింది. 13వ
వారంతా అస్సాం దక్షిణ ప్రాంతంలోని రాజా పురందంర్ సింగ్ పాలనలో ఉన్న శివ్సాగర్కు చేరుకున్నారు. [[1838]] నాటికి దక్షిణప్రాంతం కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఆధీనంలోకి మారింది.మునుపు " లఖింపూర్ ఫ్రాంటియర్ ట్రాక్ట్లో " ప్రస్తుత [[అరుణాచల్ ప్రదేశ్]] లోని [[డిబ్రూగర్]], [[తిన్ సుకియా]] మరియు [[ధెమాజి]] జిల్లాలు అంరర్భాగంగా ఉండేవి. లఖింపూర్ ఒకప్పుడు డిబ్రూఘర్ జిల్లాకు కేద్రంగా ఉండేది. [[1976]]లో లఖింపూర్ నుండి డిబ్రూఘర్ వేరు చేయబడింది.<ref name='Statoids'>{{cite web | url = http://www.statoids.com/yin.html | title = Districts of India | accessdate = 2011-10-11 | last = Law | first = Gwillim | date = 2011-09-25 | work = Statoids}}</ref> [[1989]] అక్టోబర్ 14న లఖింపూర్ నుండి [[ధెమాజి]] జిల్లా రూపొందించబడింది.<ref name='Statoids'/>
|