షేక్ బాబూజీ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Bhaskaranaidu (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
;బాబూజీ షేక్
==బాల్యము==
బాబూజీ షేక్ .... [[గుంటూరు జిల్లా]] [[గుంటూరు]] నగరంలో [[1962]] [[జూలై 1]] ఒకిటిన జన్మించారు. వీరి తల్లితండ్రులు: షేక్ ఆదంబీ, పద్మశ్రీ [[షేక్ నాజర్]]. కలంపేరు: బాబూజీ. చదువు: బి.ఎస్సీ.
== ఉద్యోగం==
==ప్రేరణ==
పద్మశ్రీ షేక్ నాజర్ ప్రేరణతో విద్ల్యార్ధి దశనుండి నాటికలు, కథలు రాయడం ఆరంభించి, పలు ప్రదర్శనలు ఇచ్చారు. బుర్రకథలు రాసి తండ్రి మార్గదర్శకత్వంలో రాష్ట్రంలో ప్రదర్శించారు. బుర్రకథలు, కళా రూపాల విశిష్టతను వెల్లడిస్తూ రాసిన వ్యాసాలు పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
==నాటక రచయితగా==
ఇతను వ్రాసిన నాటికలు, బుర్రకథలతో పాటుగా 'స్వర్గ సంరక్షణ', 'సిద్ధార్థ మహాత్యం' (పద్యా నాటకాలు) ఆకాశవాణి, టివీ ఛానెల్స్లో ప్రసారం అయ్యాయి.
==రచనలు==
వీరి రచనలు 1.మేలు కొలుపు (గీతాలు 1986), 2.దేశమంటే దేహమే నోయ్ (రాజకీయ వ్యాసం, 1996), 3.బుర్రకథ వాణి (18 బుర్రకథలు). ప్రచురితమయ్యాయి. లక్ష్యం: ప్రజా కళారూపాలకు జీవంపోసి
|