చిలుకూరి దేవపుత్ర: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 1:
'''చిలుకూరి దేవపుత్ర''' అనంతపురం జిల్లాకు చెందిన రచయిత. దళితుల జీవన చిత్రాలతో పాటు, కరువు, ఫ్యాక్షనిజం అణగారిన వర్గాల బతుకు కథనాలను కథలుగా మలిచి సీమ జీవితాన్ని ప్రపంచ పాఠకులకు తెలియచేసిన అద్భుత కథకుడు నవలాకారుడు చిలుకూరి దేవపుత్ర.
==జీవితవిశేషాలు==
ఇతడు [[1952]]లో [[ఏప్రెల్ 24]]వ తేదీన [[అనంతపురం జిల్లా]], [[బెలుగుప్ప]]
==రచనలు==
ఇతని రచనలు ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, ఇండియా టుడే, స్వాతి, రచన, ప్రస్థానం, ఆంధ్రభూమి, మయూరి, ఆంధ్రప్రభ, ఈనాడు, నూతన, ఆహ్వానం, పత్రిక, విపుల, నవ్య, వార్త, ప్రజాసాహితి, చతుర, చినుకు, ఆనంద జ్యోతి తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఇతని నవల పంచమంను [[శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం]], [[హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ]],[[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] కథ బందీని [[శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం]] వారు ఎం.ఎ.లో పాఠ్యాంశంగా ఉంచారు. ఇతని రచనలు ఆంగ్లం, హిందీ, మరాఠీ, కన్నడ, ఒరియా భాషలలోకి అనువాదమయ్యాయి.
|