షేక్ మహబూబ్ బాషా, నెల్లూరు: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'బాషా మహబూబ్‌ షేక్‌ నెల్లూరు బాషా మహబూబ్‌ షేక్‌ నెల్లూరు జ...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
బాషా మహబూబ్‌ షేక్‌ నెల్లూరు జిల్లా నందవరంలో 1961 మే 28న జననం. తల్లితండ్రులు: షేక్‌ మహబూబ్‌బీ, షేక్‌ మస్తాన్‌ సాహెబ్‌. చదువు: బి.ఎ(లిట్)., ఎంఎ., బిఎ.ఎం.యస్‌. ఉద్యోగం: 'హైదారాబాద్‌ మిర్రర్‌' దినపత్రిక విజయవాడ ఎడిషన్‌ బాధ్యులు. 1979లో 'బీడిముక్క' కథానిక ఆంధ్రాపత్రిక దినపత్రికలో ప్రచురితం కావడం ద్వారా రచనా వ్యాసంగం ఆరంభం. అప్పి నుండి వివిధా పత్రికలలో కవితలు, కథాలు, కథానికలు, వ్యాసాలు ప్రచురితం. కొన్ని కథానికలు ఇతర భాషల్లోకి అనువదించబడి ఆయా భాషా పత్రికలలో ప్రచురితం అయ్యాయి. రచనలు: 1. చీకి మూసిన ఏకాంతం, 2. భారత నారీ బాధపడకు, 3. ప్రేమ పూజారులు, 4.ఎస్‌ నేనే, 5. ఆ రోజు..., 6. సమాజం కట్టిన సమాధాులు, 7. యుగధర్మం (నవలలు). 1984లో రాసిన 'చీకటి మూసిన ఏకాంతంలో' (నవల) పాఠకుల మన్నన పొందింది. 1985లో పురుష ద్వేషం పై స్త్రీల మనోభావాలను సృజిస్తూ రాసిన 'భారత నారీ బాధపడకు' (నవల) దాూషణ- భూషణలకు కారణమై గుర్తింపు తెచ్చి ప్టిెంది. లక్ష్యం: సమాజాన్ని మానవత్వపు మూసలో పోయాలని. చిరునామా: షేక్‌ మహబూబ్‌ బాషా, ఇంి నం.10-146, ఎంబి వీధి, ఉదాయగిరి-524226, నెల్లూరు జిల్లా. సంచారవాణి: 94414 33786, Email: smb
 
 
 
==మూలాలు==
[[సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌]] రచించిన [[అక్షర శిల్పులు]] అనేగ్రంథము అక్షరశిల్పులు గ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010
ప్రచురణకర్త-- ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ .. చిరునామా వినుకొండ - 522647. పుట 49
 
==మూలాల జాబితా==