శ్రీకాంత కృష్ణమాచారి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
:Not to be confused with [[కృష్ణమాచారి శ్రీకాంత్]]
మొదటి తెలుగు వచన వాజ్ఞయాచార్యుడిగా ప్రథమాంధ్ర వచన నిర్మాతగా పేరొందిన వారు శ్రీకాంత కృష్ణమాచార్యులు లేదా కృష్ణమయ్య. వీరి కాలాన్ని కొందరు క్రీ.శ.1290 ప్రాంతంగా, మరికొందరు 1260-65 ప్రాంతంగా భావించారు.