పి.వి.ఆర్.కె ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 1:
{{మొలక}}
'''పి.వి.ఆర్.కె ప్రసాద్''' ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులో పనిచేసిన ఆంధ్రుడు. ఇతడు ఐ.ఎ.ఎస్. అధికారిగా పలుచోట్ల పనిచేశాడు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రుల వద్ద కార్యదర్శిగా పనిచేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఎక్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశాడు. సాహిత్యాభిమాని. ఆధ్యాత్మిక, ధార్మికవేత్త. తన ఉద్యోగప్రస్థానంలో సంభవించిన, తారసపడిన అనుభవాలను పుస్తకరూపంలో అందిస్తున్నాడు. తిరుపతి తిరుమల దేవస్థానముల కార్యనిర్వహణాధికారిగా ఇతడు అందించిన సేవలకు రాష్ట్రరత్న, శ్రీ కృష్ణ అనుగ్రహ, రాజర్షి వంటి ఎన్నో పురస్కారాలను అందుకొన్నాడు.
==రచనలు==
|