ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: తెరాస → తెరాస (2) using AWB
పంక్తి 8:
[[2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి [[తెలంగాణ రాష్ట్ర సమితి]]కి చెందిన నాయిని నరసింహరెడ్డి తన సమీప ప్రత్యర్థి [[భారతీయ జనతా పార్టీ]] అభ్యర్థి అయిన కె.లక్ష్మణ్ పై 241 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందినాడు. నరసింహరెడ్డికి 53552 ఓట్లు రాగా, లక్ష్మణ్ 53311 ఓట్లు సాధించాడు.
==2008 ఉపఎన్నికలు==
తెలంగాణ రాష్ట్రసమితి శాసనసభ్యుల మూకుమ్మడి రాజీనామా వలన ఏర్పడిన ఖాళీ వలన జరిగిన ఉపఎన్నికలలో ముషీరాబాదు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి [[కాంగ్రెస్ పార్టీ]]కి చెందిన [[టి.మణెమ్మ]] భారతీయ జనతా పార్టీకి చెందిన లక్ష్మణ్ పై 2075 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. మణెమ్మ 34795 ఓట్లు సాధించగా, లక్ష్మణ్ 32720 ఓట్లు పొందినాడు. తెరాసకు[[తెరాస]]కు చెందిన నాయిని నరసింహరెడ్డి 19867 ఓట్లతో మూడో స్థానంలో నిలిచాడు. <ref> ఈనాడు దినపత్రిక, తేది 02 జూన్ 2008, పేజీ 7 </ref>
==2009 ఎన్నికలు==
2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బిజెపీ నుండి కె.లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ తరపున టి.మణేమ్మలతోపాటు ప్రధాన పార్టీలైనా [[తెరాస]], ప్రజారాజ్యం, లోక్ సత్తాలు పోటీచేశారు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009</ref> 2008 ఉపఎన్నికల్లో బిజెపి అభ్యర్థి లక్ష్మణ్ పై గెలిచిన మణెమ్మ, సాధారణ ఎన్నికల్లో కూడా గెలిచి రెండుసార్లు ఎమ్మేల్యేగా పనిచేశారు. గతంలో మణెమ్మ భర్త [[టి.అంజయ్య]] కూడా ఇదే నియోజకవర్గం నుంచి మూడు సార్లు గెలుపొందారు. 2009 ఎన్నికల్లో నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,42,016 కాగా పోలైన ఓట్ల సంఖ్య 1,32,769. దీనిలో కాంగ్రెస్ అభ్యర్థి అయిన మణెమ్మకు 45,966కు, బిజెపి అభ్యర్థి లక్ష్మణ్ కు 31,123 ఓట్లను పొందారు. ఉపఎన్నికలతో పోలిస్తే దాదాపు 10 వేల పైచిలుకు ఓట్ల అధిక్యాన్ని మణెమ్మ పొందారు.
<ref>http://www.partyanalyst.com</ref>
 
==ఇవి కూడా చూడండి==
పంక్తి 26:
 
{{మూలాలజాబితా}}
 
 
{{హైదరాబాదు జిల్లా శాసనసభ నియోజకవర్గాలు‎}}
{{హైదరాబాదుకు చెందిన విషయాలు}}
 
[[వర్గం:హైదరాబాదు జిల్లా శాసనసభ నియోజకవర్గాలు]]