రెడ్డి రాజవంశం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 57:
 
వసంత రాజీయం గ్రంధాన్ని రచించిన కుమారగిరిరెడ్డికి కర్పూర వసంతరాయలు అనే బిరుదు కలదు.
 
==రెడ్డి రాజుల ఆస్థానంలోని కవులు, వారు రచించిన గ్రంధాలు==
పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలోని విన్నకోట పెద్దన్న కావ్యాలంకార చూడామణిని, వామనబట్ట బాణుడు వేమభూపాలీయమును,
 
శ్రీనాథుడు పల్నాటి వీరచరితము, హరవిలాసము, శృంగారనైషధం, కాశీఖండం, తిక్కన మహాభారతంలోని 15 పర్వాలు రచించారు.
 
ప్రోలయవేమారెడ్డి ఆస్థానంలోని ఎర్రాప్రగడ ఆంధ్రమహాభారతంలోని నన్నయ విడిచిన పర్వాన్ని పూర్తిచేసాడు.
 
కుమారగిరిరెడ్డి ఆస్థానంలోని బమ్మెర పోతన ఆంధ్రమహాభాగవతం మరియు భోగినీ దండకమును రచించాడు.
 
 
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/రెడ్డి_రాజవంశం" నుండి వెలికితీశారు