కప్పగంతుల మల్లికార్జునరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కప్పగంతుల మల్లికార్జునరావు'''(1937-2006) సుప్రసిద్ధ కథా,నవలా, నాటక రచయిత.
==జీవిత విశేషాలు==
ఇతడు కప్పగంతుల ఆంజనేయశాస్త్రి, మల్లికాంబ దంపతులకు [[ప్రకాశం జిల్లా]], [[టంగుటూరు]] మండలానికి చెందిన [[కారుమంచి (టంగుటూరు)|కారుమంచి]] గ్రామంలో [[1937]], [[జూలై 6]]వ తేదీన జన్మించాడు.<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=16532| ఒంగోలు జిల్లా రచయితల మహాసభలు ప్రారంభ సంచిక, - సంపాదకుడు :- [[నాగభైరవ కోటేశ్వరరావు]] -, జూన్ 1971]</ref> ఎం.ఎ. చదివాడు. ఇతడు రాజమండ్రి ప్రభుత్వకళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశాడు. ఇతడు 300కు పైగా కథలను వివిధ పత్రికలలో ప్రకటించాడు. 1992లో రాష్ట్రప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం గ్రహించాడు. ఇతని రచనలపై కప్పగంతుల మల్లికార్జునరావు నాటక సాహిత్యం - విమర్శనాత్మక పరిశీలన అనే ఎం.ఫిల్ పరిశోధన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో [[వెలమల సిమ్మన్న]] పర్యవేక్షణలో జరిగింది.
 
==రచనలు==
# కత్తుల పంజరం