అమరచింత సంస్థానం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 1:
'''అమరచింత సంస్థానము''', ఇప్పటి [[మహబూబ్ నగర్]] జిల్లాలో 69 గ్రామాలు కలిగి దాదాపు 190 చ.కి.మీ.ల విస్తీర్ణములో వ్యాపించి ఉండేది. ఈ సంస్థానము యొక్క రాజధాని [[ఆత్మకూరు (మహబూబ్ నగర్ జిల్లా)|ఆత్మకూరు]]. 1901 జనాభా లెక్కల ప్రకారము 34,147 జనాభాతో మొత్తము 1.4 లక్షల రెవిన్యూ ఆదాయము కలిగి ఉండేది. అందులో 6,363 రూపాయలు [[నిజాము]]కు కప్పముగా కట్టేవారు. సంస్థానము యొక్క రాజుల నివాస గృహమైన ఆత్మకూరు కోట ఇప్పటికీ పఠిష్టముగా ఉన్నది. ఆమరచింత సంస్థానము చాలా పురాతనమైన సంస్థానము. సంస్థానము యొక్క దక్షిణ భాగమున [[గద్వాల సంస్థానము]] సరిహద్దున [[కృష్ణా నది]] ప్రవహిస్తున్నది. నదీ తీరము యొక్క ఎత్తు వలన నది జలాలు వ్యవసాయమునకు ఉపయోగించుటకు సాధ్యము కాదు. అమరచింత మరియు ఆత్మకూరు
== భౌగళిక స్వరూపం ==
అమరచింత సంస్థానం ప్రస్తుతపు [[మహబూబ్ నగర్ జిల్లా]] లో [[ఆత్మకూరు (మహబూబ్ నగర్ జిల్లా)|ఆత్మకూరు]] రాజధానిగా ఉండేది. మొత్తం 69 గ్రామాలతో 190 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో
== చరిత్ర ==
కాకతీయుల కాలంలో [[గోన బుద్ధారెడ్డి]]
అమరచింత సంస్థాన వంశము యొక్క వారసులలో ఒకడైన రాజా శ్రీరాం భూపాల్ మరణించిన తర్వాత అతని భార్యకు న్యాయబద్ధముగా సంస్థానము యొక్క వారసత్వము సంక్రమించినది.
== సంస్థాన రాజుల వంశక్రమం ==
పంక్తి 20:
( 1676 )
==సంస్థానాధికారిపై తిరుపతి కవుల గ్రంథం ==
ఈ సంస్థానాన్ని తిరుపతి కవులు సందర్శించారు. ఇక్కడి ప్రభువులను కలుసుకోవాలనే వారి కోరికకు ధర్మాధికారిగా పనిచేసే ఒక పండితకవి అడ్డుతగిలాడు. వారికి వీరికి వాదన జరిగినది. పండితకవి ప్రభువులకు చాడీలు చెప్పి, వీరికి ప్రభువుల సత్కారాన్ని దూరం చేశాడు. దీనితో ఆగ్రహించిన జంటకవులు ఆ అధికారిని ''అధిక + అరి '' అని చమత్కరిస్తూ,
<poem>
ధరణీ నాయకుడుత్తముండవని నిన్ ధర్మాధికారమ్మునం
దు రహిన్నిల్పుట తుచ్చ బుద్ధివయి క్రిందున్ మీదునుం గాన కె
ల్లరి కార్యమ్ములు పాడుసేయుటకె? నీ లక్ష్యమ్ము మా బోటు తెం
చరు చండాల! శనిగ్రహంబ! యిక మా
</poem><ref>తెలుగులో తిట్టుకవిత్వం,రచన:విద్వాన్ రావూరి దొరసామిశర్మ, ఎమెస్కో,మద్రాస్,1968, పుట-198</ref>
|