ఉత్తర రైల్వే: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
JVRKPRASAD (చర్చ | రచనలు) చి →చరిత్ర |
JVRKPRASAD (చర్చ | రచనలు) చి →చరిత్ర |
||
పంక్తి 28:
== చరిత్ర==
ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి ప్రయాణీకుల రైలు మార్గము 3 మార్చి, 1859 న అలహాబాద్ నుంచి కాన్పూర్ వరకు ప్రారంభమైంది. ఈ మార్గము ఢిల్లీ-అంబాలా-కాల్కా రైలు మార్గము ద్వారా 1889 సం.లో అనుసరించబడింది. ఉత్తర భారతదేశం మందు అత్యంత అధికంగా విస్తరించియున్న ఉత్తర రైల్వే నందు గతంలో ఎనిమిది డివిజనల్ మండలాలు అయిన అలహాబాద్ బికానెర్, జోధ్పూర్, ఢిల్లీ, మోరాడాబాద్, ఫిరోజ్పూర్, అంబాలా, మరియు లక్నో ఉన్నాయి.
=== విలాసవంతమైన రైళ్ళు ===
|