పళ్లె పూర్ణప్రజ్ఞాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పళ్లె పూర్ణప్రజ్ఞాచార్యులు''' గొప్ప కవి, పండితుడు, అవధాని. ఆంధ్ర సంస్కృత భాషలలో ప్రవీణుడు. యాభైకి పైగా పుస్తకాలు వ్రాశాడు. ఇతడు [[1897]], [[జూన్ 15]]న జన్మించాడు<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=17021| గుంటూరు మండల సర్వస్వము - పేజీ 459]</ref>. ఇతని తండ్రి పేరు జగన్నాథాచార్యులు. ఇతడు కాశ్యప గోత్రుడు. ఇతడు గుంటూరు టౌన్ హైస్కూలులో ప్రధాన సంస్కృతోపాధ్యాయుడిగా కొంతకాలం పనిచేశాడు. తదనంతరం హిందూ కళాశాలలోసంస్కృతాధ్యాపకుడిగా పనిచేశాడు.
==రచనలు==
# శ్రీ రామకల్యాణము
పంక్తి 14:
# ఆత్మసమర్పణము
# శ్రీమదాంధ్ర మహాభారతము - విరాటపర్వము లఘుటీక
# కైకేయీ సౌశీల్యము
 
# శతలక్షిణి
==మూలాలు==
{{మూలాలజాబితా}}