సత్రము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోఉన్నధర్మసత్రాల బాధ్యత ధర్మకర్తల కుటుంబాలకే ఇవ్వబోతున్నారు.ఆ శాఖ చట్టంలోని సెక్షన్‌ 15, 29 కింద 2008 సెప్టెంబరు 11న జీవో ఎం.ఎస్‌. 1098 ప్రకారం కొన్ని సత్రాలకు ఈ మినహాయింపులనిస్తూ [[ప్రభుత్వం]] ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఈవోలుగా, మేనేజర్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు తమ బాధ్యతలను వంశపారంపర్య ధర్మకర్తలకు, లేదా ఆర్యవైశ్య సంఘాల సభ్యులకు అప్పగించాల్సి ఉంటుంది.ఆస్తులు దేవాదాయశాఖ పరిధిలోనే ఉంటాయి .ఆ సంస్థలకు సత్రాలకు ఇ.ఒ.లు, మేనేజర్లు ఉండకపోయినా ఆ ఆస్తులు దేవాదాయశాఖకే చెందుతాయి. కంట్రిబ్యూషన్స్‌, ఆడిట్‌ ఫీజులు, సి.పి.ఎఫ్‌.లు చెల్లించాలి. ఏటా ఆడిట్‌ చేసి జమాఖర్చులు చెప్పాల్సి ఉంటుంది. ధర్మాసత్రాలు, సంస్థల ఆస్తులు అన్యాక్రాంతం చేయటానికో, అమ్మటానికో ఎవరికీ అధికారులు హక్కులు ఉండవు. దాతలు, వదాన్యుల ఆశయాలకు అనుగుణంగా సత్రాలు నడపాలి.
==కొన్ని ప్రముఖ సత్రాలు==
"https://te.wikipedia.org/wiki/సత్రము" నుండి వెలికితీశారు