పళ్లె పూర్ణప్రజ్ఞాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''పళ్లె పూర్ణప్రజ్ఞాచార్యులు''' గొప్ప కవి, పండితుడు, అవధాని. ఆంధ్ర సంస్కృత భాషలలో ప్రవీణుడు. యాభైకి పైగా పుస్తకాలు వ్రాశాడు. ఇతడు [[1897]], [[జూన్ 15]]న జన్మించాడు<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=17021| గుంటూరు మండల సర్వస్వము - పేజీ 459]</ref>. ఇతని తండ్రి పేరు జగన్నాథాచార్యులు. ఇతడు కాశ్యప గోత్రుడు. ఇతడు గుంటూరు టౌన్ హైస్కూలులో ప్రధాన సంస్కృతోపాధ్యాయుడిగా కొంతకాలం పనిచేశాడు. తదనంతరం హిందూ కళాశాలలోసంస్కృతాధ్యాపకుడిగా పనిచేశాడు.
==రచనలు==
{{Div col|cols=3}}
# శ్రీ రామకల్యాణము
# ఆంధ్ర కాదంబరి <ref>[http://dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data7/upload/0191/018&first=1&last=241&barcode=2030020025009| డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో పుస్తక ప్రతి]</ref>
Line 40 ⟶ 41:
# శ్రీ సంజీవరాయాష్టకమ్‌ (సంస్కృతము)
# ఆస్థాన కవులు
{{Div end}}
 
==మూలాలు==