బాలాంత్రపు వేంకటరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Bvrao.jpg|right |thumb| బాలాంత్రపు వేంకటరావు]]
'''బాలాంత్రపు వేంకటరావు''' జంటకవులుగా ప్రసిద్ధులైన [[వేంకట పార్వతీశ కవులు| వేంకటపార్వతీశ్వర కవులలో]] ఒకరు. ఇతడు [[తూర్పుగోదావరి జిల్లా]], [[పిఠాపురం]] మండలం, [[మల్లం (పిఠాపురం మండలం)| మల్లాము]]లో సూరమ్మ, వేంకట నరసింహం దంపతులకు [[1880]]లో ([[విక్రమ]] నామ సంవత్సరంలో) జన్మించాడు<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=852917| [[ఆంధ్రప్రభ (వారపత్రిక)| ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక]] , సంపుటి 11, సంచిక 52, తేదీ 7-8-1963 - శీర్షిక: మరపురాని మనీషి - [[ఆరుద్ర]] - పేజీలు 4-6]</ref>,<ref>[http://www.dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data/upload/0003/817&first=1&last=568&barcode=2020120003815| [[ఆంధ్ర రచయితలు]] ప్రథమభాగము - [[మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి]], పుటలు 308-315]]</ref>. ఇతడు [[పిఠాపురం]]లో ప్లీడరు గుమాస్తాగా పనిచేశాడు. 1908లో [[ఓలేటి పార్వతీశం]] తో పరిచయం ఏర్పడి జంటగా రచనలు చేయసాగారు. 1911లో ఆంధ్రప్రచారిణీ గ్రంథమాలను [[తణుకు]]లో ప్రారంభించి, [[నిడదవోలు]], [[రాజమండ్రి]], [[కాకినాడ]], [[పిఠాపురం|పిఠాపురము]]లలో సంచారము చేసి 1980 వరకు ఈ గ్రంథమాల ద్వారా 170 గ్రంథాలను ప్రకటించారు. ఇతని కుమారులు [[బాలాంత్రపు నళినీకాంతరావు]], [[బాలాంత్రపు రజనీకాంతరావు]] ఇరువురూ ప్రసిద్ధులు.
==రచనలు==
===స్వీయ రచనలు===