తూర్పు గాంగులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
←Created page with '{{Infobox Former Country |native_name = |conventional_long_name = తూర్పు గంగ సామ్రాజ్యం |common_name = తూర్పు...' |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 71:
క్రీ.శ 1264 నరసింహదేవుని మరణం తర్వాత, తూర్పు గాంగుల శక్తి క్షీణించడం ఆరంభమైంది. క్రీ.శ 1324లో ఢిల్లీ సుల్తానులు, క్రీ.శ 1356లో విజయనగర ప్రభువులు కళింగ, ఓఢ్ర దేశాలపై దండెత్తి ఓడించారు. అయితే, చివరిపాలకుడైన నరసింహదేవ - 4 క్రీ.శ 1425లో మరణించేవరకు కళింగ-ఓఢ్ర ప్రాంతంపైన తూర్పు గాంగుల ఆధిపత్యం కొనసాగింది. క్రీ.శ 1434-35లో పిచ్చి రాజైన భానుదేవ-4 ని గద్దె దించి, మంత్రి అయిన ఓఢ్ర కపిలేంద్ర సింహాసనాన్ని అధిష్టించి, సూర్యవంశ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. తూర్పు గాంగులు మతానికి, కళలకి ప్రాధాన్యత ఇచ్చారు. వీరి కాలంనాటి ఆలయాలు భారతీయ శిల్పకళ యొక్క గొప్పదనాన్ని చాటుతూ ఉన్నాయి. <ref>[http://www.britannica.com/EBchecked/topic/225335/Ganga-dynasty Ganga dynasty (Indian dynasties) - Encyclopedia Britannica]. Britannica.com. Retrieved on 2013-07-12.</ref>
==పరిపాలకులు==
|