చందు సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''డా.చందు సుబ్బారావు''' మార్క్సిస్ట్ రచయిత మరియు అభ్యుదయ రచయితల సంఘంలో ప్రముఖుడు. ఇతను భూభౌతిక [[శాస్త్రవేత్త]] మరియు [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] లో ప్రొఫెసర్. ఇతను [[గుడిపాటి వెంకటాచలం|చలం]] స్త్రీవాద భావాలని బలంగా నమ్మే వ్యక్తి. ఇతను స్త్రీవాద వ్యాసాలతో పాటు రాజకీయ వ్యాసాలు కూడా వ్రాస్తుంటారు. విశ్వ విద్యాలయాలలో జ్యోతిష్యం కోర్సులు ప్రవేశ పెట్టాలన్న ప్రతిపాదనను ఇతను తీవ్రంగా వ్యతిరేకించారు. <ref name="సుబ్బారావ్">*[http://www.ias.ac.in/currsci/jul252001/139.pdf జ్యోతిషం పై చందు సుబ్బారావు వ్రాసిన వ్యాసం]</ref>
==జివితజీవిత విశేషాలు==
ఆయన [[మే 18]] [[1946]] న ఆంధ్రప్రదేశ్ లోని చదలవాడ లో వెంకటకృష్ణయ్య, రాజ్యలక్ష్మీ దంపతులకు జన్మిచారుజన్మించాడు. విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలలో బి.ఎస్సీని 1964లో చేసారుచేసాడు. 1967లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ టెక్నాలజీని చేసారుచేసాడు. 1974లో తత్వశాస్త్రంలోభూభౌతికశాస్త్రంలో డాక్టరేటును ఆంద్రవిశ్వవిద్యాలయం నుండి పొందారుపొందాడు. రష్యన్ భాషలో జూనియర్ డిప్లొమా పొందారుపొందాడు.
 
==కెరీర్==
ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం,విశాఖపట్నం లో 1974-85 లలో లెక్చరర్ గానూ, 1985-93 వరకు రీడర్ గానూ 1993 నుండి హైద్రాలజీ అండ్ వెల్-లాగింగ్ కు ప్రొఫెసర్ గానూ, విశాఖపట్నంలో స్టడీ సర్కిల్ లో అసిస్టెంట్ డైరక్టరుగానూ (1988-91), విశాఖపట్నం లోని సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలకు ఉప ప్రిన్సిపాల్ గానూ, చేసారు.
"https://te.wikipedia.org/wiki/చందు_సుబ్బారావు" నుండి వెలికితీశారు