అనుముల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[అనుముల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి]] తెలుగు కవి, బహుగ్రంథకర్త. భార్గవ రామ చరిత్రం అనే మహాకావ్యంతో పాటుగా శ్రీ భర్తృహరి నిర్వేదము, కావ్యగుచ్ఛము, విద్వద్దంపతీ విలాసము మొదలైన కావ్యాలెన్నో రాశారు.
== వ్యక్తిగత జీవితం ==
అనుముల వేంకట సుబ్రహ్మణ్యకవి 1888లో కార్తీక పౌర్ణమి నాడు [[నెల్లూరు జిల్లా]] [[పెదగోగులపల్లి]] గ్రామంలో జన్మించారు. విద్యాభ్యాసం ముగించుకుని 1909 నుంచి 1923 వరకూ [[వనపర్తి]] తాలూకాలోని [[వ్యాపర్ల]] గ్రామానికి చెందిన వామననాయక్ జాగీరులో అధ్యాపకునిగా పనిచేశారు. 1923 నుంచి 1948 వరకూ కర్నూలు పురపాలకసంఘ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేశారు. 1950ల్లో [[జనగాం]] ప్రెస్లన్ విద్యాలయంలో అధ్యాపకునిగా పనిచేశారు. అధ్యాపక వృత్తిలో ఉండగానే [[ఏప్రిల్ 5]], [[1959|1959న]] మరణించారు.