మధ్వాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
 
==ద్వైతమత ప్రభావం==
మధ్వాచార్యుడు ఆసేతుశీతనగ పర్యంతం దేశమంతా పర్యటించి తనద్వైత మధ్వమతాన్నిమతాన్ని ప్రచారం చేసినా [[శంకరాచార్యుడు | శంకరుని]] [[అద్వైతం]], [[రామానుజాచార్యుడు| రామానుజుని]] [[విశిష్టాద్వైతం]] అంతగా ద్వైతం ప్రచారంలోకి రాలేదనే చెప్పాలిచేశాడు. అయితే దేశంలో వైష్ణవమత వ్యాప్తికి, ముఖ్యంగా కృష్ణభక్తి వ్యాప్తికి మధ్వమతం ఎంతగానో తోడ్పడిందనటంలో సందేహం లేదు.
 
==నిర్యాణం==
మధ్వాచార్యుడు తన 79వ ఏట, క్రీ. శ. 1317లో నిర్యాణం చెందాడు
"https://te.wikipedia.org/wiki/మధ్వాచార్యుడు" నుండి వెలికితీశారు