భారతదేశ సైనిక చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 53:
క్రీ.పూ200 సంవత్సరంలో [[శాతవాహనులు]] నేటి [[తెలంగాణ]], [[ఆంధ్ర ప్రదేశ్]], [[మహారాష్ట్ర]] ప్రాంతంలో అధికారంలోకి వచ్చి, 400 యేళ్ళకిపైగా పరిపాలించారు. ప్రస్తుతం [[ఆంధ్ర ప్రదేశ్]] [[తెలంగాణ]], [[మహారాష్ట్ర]], [[మధ్య ప్రదేశ్]], [[ఛత్తీస్ గఢ్]], [[ఒరిస్సా]], [[గోవా]], [[కర్నాటక]]లలో చాలా భూభాగాన్ని శాతవహనుల ఏలుబడిలో ఉండేవి. వీరి మొదటి రాజధాని [[కోటిలింగాల]], అనంతరం ప్రతిష్టానపురానికి, చివరగా [[అమరావతి]]కి మారింది.
సామ్రాజ్య స్థాపకుడు [[సిముక]], [[మహారాష్ట్ర]] [[మాళవ]] ప్రాంతాలను ఆక్రమించాడు. అతని తరువాత వచ్చిన అతని తమ్ముడు [[కన్హ]](లేదా కృష్ణుడు), రాజ్యాన్ని పశ్చిమ, దక్షిణ దిక్కులలోకి మరింతగా విస్తరించాడు. అతని పిమ్మట వచ్చిన శాతకర్ణి -1, ఉత్తరభారతదేశానికి చెందిన [[శుంగ వంశ]]ని అంతం చేశాడు.
అతని అనంతరం వచ్చిన, [[
===మహామేఘవాహన సామ్రాజ్యం===
|