భారతదేశ సైనిక చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 83:
దక్షిణ భారతదేశాన్ని [[చాళుక్యులు]], [[పల్లవులు]] ఒకేకాలంలో ప్రాధాన్యతని పొందారు. చాళుక్య రాజు, [[రెండవ పులకేశి]] సామ్రాజ్య కాంక్షతో సాగించిన దండయాత్రలు అలూపులు, గాంగులపైన విజయాలతో మొదలై; పల్లవ రాజు [[మహేంద్రవర్మన్]] ని ఓడించడమే కాక చేర, పాండ్యులను ఓడించాడు. ఉత్తర భారతదేశం నుండి దండయాత్రకి బయలుదేరిన, హర్షుణ్ణి నిరోధించి, అతని దిగ్విజయ యాత్రలని ఆపుచేసాడు.
పల్లవ రాజు [[మహేంద్రవర్మన్]] కొడుకు, [[నరసింహవర్మన్]] తండ్రి పరాజయానికి ప్రతీకారం తీర్చుకునేందుకు, చాళుక్యుల రాజధాని వాతాపి/బాదామిపై దండెత్తాడు. ఆతని సేనాని పరంజోతి నాయకత్వంలో సాగిన ఈ దండయాత్రలో, [[నరసింహవర్మన్]] చాళుక్యులని ఓడించి, [[రెండవ పులకేశి]]ని వధించాడు. చాళుక్యుల రాజధాని వాతాపిని ధ్వంసం చేసి, '''వాతాపికొండ''' అనే బిరుదుని పొందాడు. అటుపైన, చాళుక్య-పల్లవుల మధ్య పగలుప్రతీకారాలు
===చోళ సామ్రాజ్యం===
|