ఉప్పలపాడు (వెల్దుర్తి మండలం): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 94:
<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===▼
===సమీప మండలాలు===
ఉత్తరాన మాచెర్ల మండలం, తూర్పున దుర్గి మండలం, దక్షణాన పుల్లలచెరువు మండలం, పడమర వెల్దుర్తి.▼
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం:- ఈ కేంద్రాన్ని 60 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినారు. అప్పట్లో మాచెర్ల ప్రాంతంలో ఇదొక్కటే ప్రభుత్వ వైద్యశాల. [3]
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ రాజకీయాలు==
==గ్రామంలోని దేవాలయాలు== ▼
మాచర్ల నియోజకవర్గానికి రాజకీయ రాజధానిగా చెప్పబడే ఉప్పలపాడు, మాచర్ల-శ్రీశైలం రహదారికి ఆనుకొని ఉంటుంది. ఈ గ్రామానికి చెందిన పకీరా రెడ్డి 1926-32 లో ఈ గ్రామానికి పాలనాధికారిగా ఉన్నారు. 1933 నుండి 1953 వరకూ ఏకగ్రీవ సర్పంచి. ఈయన మాచర్ల సమితికి మొదటి ప్రెసిడెంటుగా ఎన్నికై 1959 నుండి 1964 వరకూ పని చేశారు. తన విలువైన భూములను గ్రామాభివృద్ధికి అందజేశారు.వరికపూడిసెల పధకంకోసం కృషి చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి నాలుగు సార్లు ఈగ్రామానిక విచ్చేశారు. వీరి పెద్దకుమారుడు 1988 నుండి 1995 వరకూ ఈ వూరి సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికై పని చేశారు.<ref>ఈనాడు గుంటూరు-రూరల్, జులై 19 2013, 8వ పేజీ.</ref>▼
==గ్రామ పంచాయతీ==
▲==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ బుగ్గ మల్లయ్యస్వామివారి ఆలయం.
#శ్రీ లక్ష్మీతిరుపతమ్మ అమ్మవారి ఆలయం.
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
▲==గ్రామ రాజకీయాలు==
==గ్రామ ప్రముఖులు==
▲మాచర్ల నియోజకవర్గానికి రాజకీయ రాజధానిగా చెప్పబడే ఉప్పలపాడు, మాచర్ల-శ్రీశైలం రహదారికి ఆనుకొని ఉంటుంది. ఈ గ్రామానికి చెందిన పకీరా రెడ్డి 1926-32 లో ఈ గ్రామానికి పాలనాధికారిగా ఉన్నారు. 1933 నుండి 1953 వరకూ ఏకగ్రీవ సర్పంచి. ఈయన మాచర్ల సమితికి మొదటి ప్రెసిడెంటుగా ఎన్నికై 1959 నుండి 1964 వరకూ పని చేశారు. తన విలువైన భూములను గ్రామాభివృద్ధికి అందజేశారు.వరికపూడిసెల పధకంకోసం కృషి చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి నాలుగు సార్లు ఈగ్రామానిక విచ్చేశారు. వీరి పెద్దకుమారుడు 1988 నుండి 1995 వరకూ ఈ వూరి సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికై పని చేశారు.<ref>ఈనాడు గుంటూరు-రూరల్, జులై 19 2013, 8వ పేజీ.</ref>
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామానికి చెందిన శ్రీ గుడిపాటి విజయుడు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి. పట్టా పొందినారు. వీరు సమర్పించిన, "ఆర్ధికవిధానంలో పాల ఉత్పత్తి" అనే పరిశోధనా పత్రానికి వీరికి ఈ పట్టా అందజేసినారు. గుంటూరు, నల్లగొండ, కర్నూలు జిల్లాల పరిధిలో దేశవాళీ మరియూ ఫారం గేదెలలో పాల ఉత్పత్తి పెరుగుదలపై చేసిన ప్రయోగాలు విజయవంతమైనవి. పాలలో వెన్న శాతం పెంచేటందుకు పశువులకు అందించవలసిన పోషకాహారం గురించి, వీరు రైతులకు పలు సూచనలు చేసినారు. [2]
Line 108 ⟶ 119:
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,986.<ref name="censusindia.gov.in"/> ఇందులో పురుషుల సంఖ్య 1,971, స్త్రీల సంఖ్య 2,015, గ్రామంలో నివాస గృహాలు 897 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1,463 హెక్టారులు.
▲==సమీప గ్రామాలు==
▲ఉత్తరాన మాచెర్ల మండలం, తూర్పున దుర్గి మండలం, దక్షణాన పుల్లలచెరువు మండలం, పడమర వెల్దుర్తి.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
|