భారతదేశ సైనిక చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 124:
===మైసూరు రాజ్యం===
[[File:Rocket warfare.jpg|thumb| బ్రిటీషువారిపైన రాకెట్లను ప్రయోగిస్తున్న [[టిప్పు సుల్తాన్]] సేనలు, (క్షిపణి ప్రయోగాలకు ఇదే నాంది]].<ref>{{cite news|title=Missiles mainstay of Pak's N-arsenal|url=http://articles.timesofindia.indiatimes.com/2008-04-21/india/27784965_1_cruise-missile-missile-program-hatf-viii|work=The Times of India|accessdate=30 August 2011|date=21 April 2008}}</ref>]]
 
కృష్ణరాజ ఒడయారు-2 రాజ్యంలో దళవాయి గా ఎదిగిన [[హైదర్ అలీ]] అనతి కాలంలోనే రాజుని శాసించే స్థాయికి ఎదిగి క్రీ.శ 1761లో తనను మైసూరు రాజ్యానికి సర్వాధికారి గా ప్రకటించుకున్నాడు. మైసూరు రాజ్యానికి నామమాత్రపాలకులుగా ఒడయారులు ఉండినా వాస్తవానికి అధికారమంతా [[హైదర్ అలీ]], అతని కుమారుడు [[టిప్పు సుల్తాన్]]ల వద్దనే ఉన్నది. బ్రిటిషువారి వలసపాలనని వ్యతిరేకించిన భారతీయ పాలకులలో [[హైదర్ అలీ]], [[టిప్పు సుల్తాన్]]లు ఒకరు. బ్రిటీషు సేనలతో యుద్దంలో [[హైదర్ అలీ]], రాకెట్లను వినియోగించినది. <ref>{{cite web|title=Rockets: History and Theory|publisher=White Sands Missile Range|accessdate=30 August 2011 |archiveurl=https://web.archive.org/web/20080208121415/http://www.wsmr.army.mil/pao/FactSheets/rkhist.htm|archivedate=8 February 2008|url=http://www.wsmr.army.mil/pao/FactSheets/rkhist.htm}}</ref>
 
మైసూరు రాజ్యం క్రీ.శ 1399 యదురాజ ఒడయారు స్థాపించాడు. క్రీ.శ 18వ శతాబ్దంలో [[హైదర్ అలీ]], [[టిప్పు సుల్తాన్]]లు ఆక్రమించుకున్నప్పటికీ, బ్రిటీషువారు క్రీ.శ 1799లో తిరిగి కృష్ణరాజ ఒడయారు-3 కి అప్పగించారు.
 
===సిక్కు రాజ్యం===
==వలసపాలన==