భారతదేశ సైనిక చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 122:
===మొఘల్ సామ్రాజ్యం===
===మరాఠా సామ్రాజ్యం===
</ref> శివాజీ అద్భుతమైన సైనిక, పరిపాలనా విభాగాలను ఏర్పరిచాడు. జీవితం మొత్తం మొఘల్ చక్రవర్తి [[ఔరంగజేబు]]తో యుద్దాలతోనూ, [[గెరిల్లా దాడి]]లతోనూ గడిపిన [[శివాజీ]] క్రీ.శ1680 సంవత్సరంలో కన్నుమూశాడు. గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించినప్పటికీ, [[శివాజీ]] మరణించే సమయానికి [[మరాఠా సామ్రాజ్యం]] స్థిరపడలేదు. [[ఔరంగజేబు]] మరణించిన తర్వాతే, మరాఠాలు సామ్రాజ్యాన్ని ఏర్పరచగలిగారు.▼
సాయుధ నావికా బలగాలను కలిగిన రెండవ భారతీయ పాలకుడు, శివాజీ. [[శివాజీ]] మనుమడు, సాహూజీ యొక్క నావికా సేనాని కన్హోజి ఆంగ్రే, మరాఠా రాజ్యంలోకి డచ్చివారి, బ్రిటీషు వారి, పోర్చుగీసువారి నౌక అక్రమ ప్రవేశాలని నిరోధించాడు.▼
శివాజీ యొక్క సంతతి, పరిపాలించినప్పటికీ, మరాఠా సామ్రాజ్యానికి సంబంధించిన రాజకీయాలు, ప్రధానమంత్రి లేదా పేష్వాల చుట్టూ తిరిగాయి. మరాఠా సామ్రాజ్యాన్ని వాస్తవంగా పాలించినది, పీష్వాలే. పీష్వాల కాలంలో మరాఠా సామ్రాజ్యం యొక్క విస్తరణ, క్రీ.శ 1761లో అఫ్ఘన్ సైన్యం [[మూడవ పానిపట్టు]] యుద్దంలో ఓడించేంతవరకు, అవిచ్ఛిన్నంగా సాగింది. క్రీ.శ 1772లో మరాఠాలు మళ్ళీ తమ అధికారాన్ని పొందారు. చివరి పీష్వా బాజీరావ్-2, మూడవ ఆంగ్లో-మరాఠా యుద్ధంలో ఓడిపోయేంతవరకు, వీరి పాలన సాగింది. మరాఠాల ఓటమి అనంతరం, స్థానిక పాలకులలో ఎవరూ బ్రిటీషువారికి బెడద కాలేదు.<ref>▼
https://books.google.com/books?id=uzOmy2y0Zh4C&pg=PA271&dq=1818+british+india+maratha&hl=en&sa=X&ei=3kB1UorJLYSlkQXwvYDoDw&ved=0CEgQ6AEwBQ#v=onepage&q&f=false▼
</ref> చివరి ఆంగ్లో-మరాఠా యుద్ధం, భారతదేశంలో బ్రిటీషు ఆధిపత్య శకానికి నాంది అయింది.<ref>
https://books.google.com/books?id=aZ2F6BE6n2QC&pg=PA82&dq=1818+british+india+maratha&hl=en&sa=X&ei=3kB1UorJLYSlkQXwvYDoDw&ved=0CDkQ6AEwAg#v=onepage&q&f=false▼
</ref>▼
{| class="toccolours" style="float:right; margin:0 0 1em 1em;"
| style="background:#f8eaba; text-align:center;"|
Line 136 ⟶ 145:
|
<gallery>
File:Francis Holman, Commodore James in the Protector, with the Revenge and the grab Bombay in the bay off the Suvarnadrug fort at Gheriah, India, April 1755 (18th century).jpg|క్రీ.శ1755లో సువర్ణదుర్గం వద్ద మరాఠా నౌకలపైన బ్రిటీషు నౌకల
File:Mahratta Light Horseman.jpg|మరాఠా అశ్వికుడు
File:Arms of Maratha History of India 1906.jpg|మారాఠాల ఆయుధాలు
Line 148 ⟶ 157:
|publisher=Encyclopædia Britannica, Inc.
}}
▲</ref> శివాజీ అద్భుతమైన సైనిక, పరిపాలనా విభాగాలను ఏర్పరిచాడు. జీవితం మొత్తం మొఘల్ చక్రవర్తి [[ఔరంగజేబు]]తో యుద్దాలతోనూ, [[గెరిల్లా దాడి]]లతోనూ గడిపిన [[శివాజీ]] క్రీ.శ1680 సంవత్సరంలో కన్నుమూశాడు. గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించినప్పటికీ, [[శివాజీ]] మరణించే సమయానికి [[మరాఠా సామ్రాజ్యం]] స్థిరపడలేదు. [[ఔరంగజేబు]] మరణించిన తర్వాతే, మరాఠాలు సామ్రాజ్యాన్ని ఏర్పరచగలిగారు.
▲సాయుధ నావికా బలగాలను కలిగిన రెండవ భారతీయ పాలకుడు, శివాజీ. [[శివాజీ]] మనుమడు, సాహూజీ యొక్క నావికా సేనాని కన్హోజి ఆంగ్రే, మరాఠా రాజ్యంలోకి డచ్చివారి, బ్రిటీషు వారి, పోర్చుగీసువారి నౌక అక్రమ ప్రవేశాలని నిరోధించాడు.
▲శివాజీ యొక్క సంతతి, పరిపాలించినప్పటికీ, మరాఠా సామ్రాజ్యానికి సంబంధించిన రాజకీయాలు, ప్రధానమంత్రి లేదా పేష్వాల చుట్టూ తిరిగాయి. మరాఠా సామ్రాజ్యాన్ని వాస్తవంగా పాలించినది, పీష్వాలే. పీష్వాల కాలంలో మరాఠా సామ్రాజ్యం యొక్క విస్తరణ, క్రీ.శ 1761లో అఫ్ఘన్ సైన్యం [[మూడవ పానిపట్టు]] యుద్దంలో ఓడించేంతవరకు, అవిచ్ఛిన్నంగా సాగింది. క్రీ.శ 1772లో మరాఠాలు మళ్ళీ తమ అధికారాన్ని పొందారు. చివరి పీష్వా బాజీరావ్-2, మూడవ ఆంగ్లో-మరాఠా యుద్ధంలో ఓడిపోయేంతవరకు, వీరి పాలన సాగింది. మరాఠాల ఓటమి అనంతరం, స్థానిక పాలకులలో ఎవరూ బ్రిటీషువారికి బెడద కాలేదు.<ref>
▲https://books.google.com/books?id=uzOmy2y0Zh4C&pg=PA271&dq=1818+british+india+maratha&hl=en&sa=X&ei=3kB1UorJLYSlkQXwvYDoDw&ved=0CEgQ6AEwBQ#v=onepage&q&f=false
▲https://books.google.com/books?id=aZ2F6BE6n2QC&pg=PA82&dq=1818+british+india+maratha&hl=en&sa=X&ei=3kB1UorJLYSlkQXwvYDoDw&ved=0CDkQ6AEwAg#v=onepage&q&f=false
▲</ref>
===మైసూరు రాజ్యం===
|