భారతదేశ సైనిక చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 118:
క్రీ.శ 1565 సంవత్సరంలో, విజయనగర సేనలకు, బహమనీ సుల్తానుల సేనలకు మధ్య [[తళ్ళికోట యుద్ధం]] జరిగింది. దీనిని రాక్షసి-తంగిడి యుద్ధం అని కూడా పిలుస్తారు. ఈ యుద్ధంలో విజయనగర సేనలు ఘోరపరాజయాన్ని చవిచూసాయి. రామరాయలు యుద్ధంలోనే చనిపోగా, మిగిలిన విజయనగరసేనలు పెనుగొండ కి పారిపోయాయి. [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్యం]] యొక్క పతనం, ఈ యుద్ధంతోనే ప్రారంభమైంది.
===మొఘల్ సామ్రాజ్యం===
|